పార్టీ మార్పు పై షర్మిళ క్లారిటీ పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ YSRTP పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల (Ys Sharmila) క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి భేటీ నిజమే. ఆయన పార్టీ చేరికపై నాకు క్లారిటీ ఇచ్చారు. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. ఏ సమయంలో చేరికలు ఉండాలో అప్పుడే ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. పొంగులేటి […]
Read Moreవైఎస్ షర్మిలతో పొంగులేటి భేటి..? సుమారు గంటపాటు చర్చలు..! స్వంత గూటికి వెళ్ళేనా!తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారోననే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఆయన మొదట బీజేపీకి వెళ్తారనే చర్చ వచ్చింది. ఆ తర్వాత […]
Read Moreఇక్కడ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? పైప్ లైన్ కోసం తవ్వారు.. వదిలేశారు! YSR సర్కిల్ వద్ద రహదారి ఇలా గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయి. పట్టణంలో కొన్ని రోజులుగా పురపాలిక సిబ్బంది తాగునీటి పైప్లైన్ మరమత్తులకు రోడ్డును ఎక్కడికక్కడ తవేశారు. పని పూర్తయిన తర్వాత గుంతలను సరిగ్గా పూడ్చక పోగా, రాళ్లు కుప్పలను రోడ్లపైనే పేర్చి తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు.మట్టిని అతిగా నింపకపోవడంతో అదుపుతప్పి గుంతల్లో పడి ప్రమాదాలకు […]
Read Moreవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కించపరిచేలా వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటే ఇటీవల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షర్మిలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేడీలంటే భయం లేదంటూ ఆమె వాటిని […]
Read Moreనా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్తనని మంగళవారం మరదలు అని సంబోధించిన మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆగ్రహించారు. నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్న నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అంటూ ఫైరయ్యారు. ఆ మాట అన్నందుకు సిగ్గుండాలన్నారు. అధికార మదం తలకు ఎక్కిందా? అంటూ నిలదీశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్కు, […]
Read Moreతెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..?వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్ పార్టీల్ని […]
Read Moreవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహర్రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.. […]
Read Moreహైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో వైయస్సార్ టీపీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో వైయస్ షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు షర్మిళ. అంతే కాకుండా సమస్యల పరిష్కారంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు వైయస్ షర్మిళ. మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు వైఎస్ షర్మిళ. అద్వాన్నంగా విద్యాసంస్థలు.. సూర్యపేట జిల్లాలో కేసీఆర్ పై […]
Read MorePuvvada Ajay Kumar: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని సూచించారు. ఖమ్మంలో శుక్రవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పువ్వాడ మాట్లాడారు. ”షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. పాలేరులో పోటీ చేసినా మా […]
Read Moreకేటీఆర్కు పట్టాభిషేకం..విజయదశమికి కేసీఆర్ ముహూర్తం?? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.మంత్రిగా, పార్టీ నేతల సమర్థవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అధీనంలో ఉందని చెప్పవచ్చు. కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు వెల్లడించాయి. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో వాయిదా వేసిన కేసీఆర్ గతంలో […]
Read More