రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరు, డేట్ ఫిక్స్..ఎప్పటినుంచంటే?తెలంగాణలో రాజకీయం (Telangana Politics) వేడెక్కింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోయేది లేదంటూనే BRS పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ఐదు విడతల ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని కార్యకర్తలలో జోష్ నింపారు. జనసేన అధినేత కూడా ఇప్పటికే ప్రచార రథం వారాహిని సిద్ధం […]
Read Moreక్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం..డాక్టర్ల షాకింగ్ కామెంట్స్ YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు లోటస్ పాండ్ లో కొనసాగుతుంది. నిరాహార దీక్షలో ఉన్న షర్మిలకు (YS Sharmila) వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన అపోలో డాక్టర్ చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల (YS Sharmila) ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని, ఇలాగే […]
Read Moreవైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత . కాన్వయ్ వ్యాన్ ను తగలబెట్టిన టీఆర్ ఎస్ గుండాలు. షర్మిల పాదయాత్రపై రాళ్ళు విసిరిన టీఆర్ ఎస్ నాయకులు. షర్మిల పర్యటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేటలో ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నది. షర్మిల వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు పెట్రోల్తో దాడి చేశారు. షర్మిల వాహనంపై పెట్రోల్ పోసి తగుల బెట్టారు.దీనితో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న కార్యకార్తలు వాటర్ తో మంటలు ఆర్పారు. ఇప్పటికే జిల్లా పోలీస్ […]
Read Moreవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కించపరిచేలా వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటే ఇటీవల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షర్మిలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేడీలంటే భయం లేదంటూ ఆమె వాటిని […]
Read Moreనా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్తనని మంగళవారం మరదలు అని సంబోధించిన మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆగ్రహించారు. నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్న నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అంటూ ఫైరయ్యారు. ఆ మాట అన్నందుకు సిగ్గుండాలన్నారు. అధికార మదం తలకు ఎక్కిందా? అంటూ నిలదీశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్కు, […]
Read MoreVikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వై.ఎస్.షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. దుద్యాల మండలంలో జరుగుతున్న పాదయాత్రలో వై.ఎస్. షర్మిల ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. హకీంపేట గ్రామ పరిధిలో వై.ఎస్,షర్మిల పొలంలో దిగి కూలీలతో కలిసి వరినాట్లు వేసి ఉత్సాహ పరిచారు. వ్యవసాయ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. 306 Views
Read Moreవైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. షర్మిల పర్యటన షెడ్యూల్ ఉదయం 7 గంటలకు -లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం మధ్యాహ్నం 12గం- కడెం ప్రాజెక్టు నష్టం పరిశీలన 3:30pm – […]
Read Moreతెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..?వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్ పార్టీల్ని […]
Read Moreవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహర్రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.. […]
Read Moreహైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో వైయస్సార్ టీపీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో వైయస్ షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు షర్మిళ. అంతే కాకుండా సమస్యల పరిష్కారంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు వైయస్ షర్మిళ. మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు వైఎస్ షర్మిళ. అద్వాన్నంగా విద్యాసంస్థలు.. సూర్యపేట జిల్లాలో కేసీఆర్ పై […]
Read More