మందుబాబులకు షాక్.. హైదరాబాద్లో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదు దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదై మందు బాబులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్లో ఆల్కహాల్( మద్యం) ఎలర్జీ కేసు నిర్ధారణ అయింది. ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఢిల్లీ ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ అలర్జీ జరిగినట్లు డాక్టర్ లు గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ […]
Read Moreఇంటర్ లో ఫెయిల్… 8మంది ఆత్మహత్య ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన నలుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్ లోని శాస్త్రినగర్ కు చెందిన మొర ప్రజ్వల్ (16 ) హైదరాబాద్ మాదాపూర్ లోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. మంగళవారం రిలీజ్అయిన ఇంటర్ రిజల్ట్స్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రజ్వల్ఇంట్లో పై అంతస్తులోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో […]
Read Moreతప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలి బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి ఎదుట బాలుడి కుటుంబికులు శుక్రవారం ఆందోళన చేశారు.తిరుమలగిరి సాగర్ మండలం సపవత్ తండా కు చెందిన మధు కార్తీక్(2) జ్వరం రాగా ఈనెల 29 న మిర్యాలగూడ డాక్టర్ కాలనీలో ఉన్న స్టార్ పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలున్ని పరీక్షించిన వైద్యులు టైఫాయిడ్, మలేరియా లక్షణాలు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ […]
Read Moreడబ్బుకోసం స్నేహితుని దారుణ హత్య.. నిజామాబాద్ ; స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగిన అభాగ్యుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల శివార్లలో కనగోళ్ళు వెంకట్ దారుణహత్యకు గురయ్యాడు. మోర్తాడ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తిని మోర్తాడ్ గ్రామానికి చెందిన తనస్నేహితుడు గోనురి శేఖర్ అలియాస్ జల్సా శేఖర్ దారుణంగా హత్య చేశాడని ఎస్సై సీహెచ్ ముత్యం రాజు తెలిపారు. వివరాల్లోకి […]
Read Moreకంటి చూపులేని రాణిపై..గంజాయి మత్తులో దారుణం అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో నరికి చంపాడు ఓ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీయడంతో తనకేమీ తెలియదని, రాణి తన చెల్లిలాంటిదని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే విచక్షణ […]
Read Moreవివాహితపై యువకుడి వేధింపులు.. ఆపాలన్నందుకు అనుచరులతో కలిసి ఫ్యామిలీపై కత్తులతో దాడి Young Man Attacked : విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దాడి చేసిన వారిలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు […]
Read Moreరేవంత్ రెడ్డి బలుపెక్కి మాట్లాడుతున్నావ్! చెప్పు దెబ్బలు తింటావా: కవిత ఆగ్రహం ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై, ఎంపీ కవిత పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో తనకు భూములు ఉన్నట్టు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే పది చెప్పులు దెబ్బలు తింటావా అంటూ రెడ్యా నాయక్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక ఇదే విషయంలో రెడ్యానాయక్ […]
Read Moreపాతబస్తీ గలీజ్దందాపై అన్నీ అనుమానాలే.. ! మహిళల నగ్న కొలతలు డైరీలో రాయడం వెనుక కారణమేంటి?చార్మినార్: పాతబస్తీ గలీజ్దందాపై ఎన్నోఅనుమానాలు తలెత్తుతున్నాయి..? డెకాయ్ఆపరేషన్లో పట్టుబడిన బ్రోకర్ సయ్యద్ హుస్సేన్అలియాస్ బాబాను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడా..? అనే సందేహాలుతలెత్తుతున్నాయి. భర్త చనిపోయిన, వదిలిపెట్టిన నిరుపేద మహిళలను కాంట్రాక్ట్పద్దతిలో రెండవ పెళ్ళి చేయడానికే అని విచారణలో చెబుతున్న బాబాకు ప్రస్తుతం పెళ్లయిన నూటికి 80 శాతం మహిళలకు డెలీవరీ సమయంలో ఖచ్చితంగా సర్జరీలు జరుగుతూనే ఉన్నాయన్న […]
Read Moreరోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత విద్యుత్ సమస్యలపై రోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)మరోసారి రహదారిపై ధర్నాకు దిగారు. జనగామ (Janagama)జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రఘునాధపల్లి(Raghunadhapalli)సబ్ స్టేషన్ ముందు వరంగల్ రహదారిపై భైటాయించారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆమె ధర్నాకు దిగారు. ధర్నాకు […]
Read Moreమూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అనంత లోకాలకు వధువు! జీవితంలో ఊహించని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉండే ఆ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి వధువు […]
Read More