puvvada minister

జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా..

December 18, 2022

జర్నలిస్టుల రుణం తీర్చుకుంట ▪️కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుందని హామి. ▪️ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా. ▪️ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోను కేటాయింపునకు కృషి. ▪️టీఆర్ఎస్ కు టీజేఎఫ్ తో పేగు బంధం. ▪️ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు. ▪️TUWJ 3వ మహాసభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల […]

Read More

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కోవర్ట్ కోమటిరెడ్డి

October 9, 2022

బీజేపీకి తగిన గుణపాఠం చెబుదాం మంత్రి చొరవతో గ్రామస్థుల సౌకర్యార్థంహైదరాబాద్ కు ఆర్టీసి బస్సు సేవలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్లోరోసిస్‌ చీడను తరిమికొట్టింది కేసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నకోవర్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెబుదామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం అధినేత, సీఎం కేసిఆర్ […]

Read More

ఖమ్మం మెడికల్‌ కాలేజీకి అనుమతి.. 166 కోట్లు మంజూరు, 30 ఎకరాల స్థలం బదలాయింపు

August 7, 2022

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరింది. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కృషి మరువలేనిది. నగరంలో స్థాపించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు రూ.166 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా 100 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఖమ్మం కిరీటంలో మరో మరో కలికితురాయి చేరింది. ఈ మేరకు […]

Read More

చిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం

July 1, 2022

చిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం మంత్రి పువ్వాడ సిఫార్సుతో రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బొడ తండాకు చెందిన అభినయశ్రీ అనే చిన్నారికి కిడ్నీ సంబంధిత  సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే మంత్రి అజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురావాలని చిన్నారి తల్లిదండ్రులకు […]

Read More

మాదకద్రవ్యాలు సమాజ మనుగడకే ముప్పు మంత్రి పువ్వాడ

June 26, 2022

మాదకద్రవ్యాలు సమాజ మనుగడకే ముప్పు ★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ★ డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినాకఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మాదక ద్రవ్యాలను వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్‌ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మాదకద్రవ్యాలకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ వినియోగం ప్రాణాంతకమని, […]

Read More

అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి.. వై.ఎస్.షర్మిలపై పువ్వాడ ఫైర్

June 17, 2022

Puvvada Ajay Kumar: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని సూచించారు. ఖమ్మంలో శుక్రవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పువ్వాడ మాట్లాడారు. ”షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. పాలేరులో పోటీ చేసినా మా […]

Read More

బాలకార్మిక నిర్మూలనకు తోడ్పడాలి మంత్రి పువ్వాడ

June 12, 2022

బాలకార్మిక నిర్మూలనకు తోడ్పడాలి ★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్రంలో బాలకార్మిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగస్వాములు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రి అజయ్ తన సందేశంలో, తమ పిల్లలను పనికి పంపబోమని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. చిన్నతనంలో పిల్లలను పనికి పంపడం వారి బాల్యాన్ని, భవిష్యత్తును దోచుకున్నట్లేనని 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోబోమని ప్రతి ఒక్కరూ […]

Read More

తీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పువ్వాడ పరువు నష్టం దావా

May 17, 2022

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?