pune

ఎమ్మెల్యే బంధువు దాష్టీకం.. ముగ్గురు బిచ్చగాళ్లను కొట్టి.. వేడి నీళ్లు పోసి చంపేశాడు

June 4, 2022

వారు బిచ్చగాళ్లు. రోడ్డుపై యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎవరైనా దయదలిచి డబ్బులిస్తే.. వాటితోనే బతుకుతారు. లేదంటే పస్తులుంటారు. వారిని చూస్తే.. ఎవరికైనా అయ్యో..పాపం అనిపిస్తుంది. ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం.. వారిని కిరాతకంగా చంపేశాడు. కర్రలతో కొట్టి.. సలసలా కాగే నీళ్లు పోసి.. హత్య చేశాడు. హోటల్ ముందు కూర్చున్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మే 23 ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. […]

Read More

20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం, మూడు వారాల్లో ఐదో ఘటన

April 13, 2022

20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం, మూడు వారాల్లో ఐదో ఘట Electric Scooters: మహారాష్ట్రలోని నాశిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది.నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కంటైనర్ లో మొత్తం 40 స్కూటర్లు ఉన్నట్లుగా చెబుతుండగా మొత్తం అన్నింటికీ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?