రైతుల ఖాతాల్లోకి రూ.15 లక్షలు.. మోదీ ప్రభుత్వం భారీ గిఫ్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..రైతును రాజును చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మోదీ సర్కార్ దూసుకుపోతోంది. రైతులకు మరింత ఆర్ధికంగా ఆదుకునేందుకు ఓ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది మోదీ ప్రభుత్వం. అయితే మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. […]
Read Moreషర్మిల నాటకానికి ఆయనే ప్రధాన సూత్రధారి.. సత్యవతి రాథోడ్ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టుల గురించి ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు వెళ్లినా కనికరించని ప్రధానికి షర్మిలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. వార్డు మెంబర్ కూడా కాని షర్మిలకు ప్రధాని ఫోన్ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వార్డు మెంబర్, కాలేని వైయస్ షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరమన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని […]
Read Moreహైదరాబాద్ – బెంగళూరు మధ్య హైస్పీడ్ ట్రైన్..ఇక జర్నీ 2.5 గంటలే! బెంగళూరు: దేశంలో ఐటీ హాబ్లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే, రోడ్డు, రైలు మార్గంలో చేరుకోవాలంటే సుమారు 10 గంటలపైనే సమయం పడుతుంది. అయితే, కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది కాదా? ఆ కల త్వరలోనే నిజం కాబోతోంది. దక్షిణాది ఐటీ హబ్లైన బెంగళూరు, హైదరాబాద్ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్ […]
Read Moreన్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు […]
Read Moreరైతులకు గుడ్ న్యూస్ వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు డిస్కంల డీలైసెన్సింగ్ పైనా… రాష్ట్రాల వ్యతిరేకతతో కఠిన నిబంధనలు తొలగింపు బిల్లు మూసాయాదా సిద్ధం… ఈ నెలలోనే పార్లమెంటుకు! హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని […]
Read Moreకేసీఆర్ సర్కార్ను బంగాళఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు చేసే పనులు మూరెడంటూ చురకలు అంటించారు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు […]
Read More