సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి.. కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్ సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్కు రోడ్డు మార్గాన బయలు దేరారు. అయితే.. సీఎం కేసీఆర్ కాన్వాయ్ జనగాం జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకోగానే.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్కు శాలువ కప్పి స్వాగతం పలికారు. అయితే.. అనంతరం సీఎం కేసీఆర్ కాన్వాయ్ కదులుతుండగా.. […]
Read More‘లీజు కోసం లంచమడిగిన ఐఏఎస్ రూ.80 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ ఆరోపణ హైదరాబాద్: మైనింగ్ లీజులు దక్కాలంటే లక్షలు ఖర్చవుతుందంటూ దరఖాస్తుదారులను ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ డిమాండ్ చేశారని సీబీఐ వెల్లడించింది. దరఖాస్తులను పరిశీలించడానికి రూ. 80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్, మాజీ ఐఏఎస్ […]
Read Moreకోమటిరెడ్డి బ్రదర్స్పై షబ్బీర్ అలీ ఫైర్ .. మీ అన్నదమ్ములిద్దరి మధ్యే సఖ్యత లేదుగానీ అందరిని విమర్శిస్తారంటూ చురకలుఅటు అధికారి పార్టీ టీఆర్ఎస్.. ఇటు బీజేపీ మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ మాత్రం సొంత పార్టీ నేతల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు సర్వసాధారణమే. కానీ కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక గెలుపు విషయంలో కూడా నేతల మధ్య విమర్శలు..వివాదాలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ […]
Read Moreనా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్తనని మంగళవారం మరదలు అని సంబోధించిన మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆగ్రహించారు. నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్న నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అంటూ ఫైరయ్యారు. ఆ మాట అన్నందుకు సిగ్గుండాలన్నారు. అధికార మదం తలకు ఎక్కిందా? అంటూ నిలదీశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్కు, […]
Read Moreదేవుడి ముసుగులో పిచ్చికూతలా? పరిపాటిగా బీజేపీ వ్యవహారంఅస్సాం సీఎంపై జనాగ్రహంసీఎం కేసీఆర్పై దూషణ.. మైక్ లాక్కున్న టీఆర్ఎస్ నేత కిశోర్హిమంత తీరును ఖండించిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి హనుమకొండ: దేవుడి ముసుగులో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రకు స్వాగతం పలికే వేదికలను సైతం తమ రాజకీయల కోసం వాడుకొన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను హైదరాబాద్కు […]
Read Moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తారు. ఈ నెల 14 లోపు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో చర్చించాల్సిన అంశాలతో పాటు టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర […]
Read Moreమీకు హాట్సాఫ్… గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మృతి.. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆరోగ్యశాఖ మంత్రి గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. లిస్బన్లోని ప్రధాన ఆసుపత్రి అయిన శాంటియా మారియా ఆసుపత్రిలోని నియోనాటాలాజీ విభాగం కిక్కిరిసిపోవడంతో 34 ఏళ్ల భారతీయ గర్భిణిని అక్కడి నుంచి అంబులెన్స్లో ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో మరణించారు. అయితే, అత్యవసరంగా సిజేరియన్ […]
Read Moreకుటుంబాన్ని తగులబెడుతానని బెదిరింపు.. మంత్రిపై కేసు నమోదు హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి కుటుంబాన్ని బెదిరించారు. మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని తగులబెడుతా అని హెచ్చరించారు. దాంతో పోలప్ప కుటుంబం మంత్రి ఆనంద్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే […]
Read Moreహైదరాబాద్ – బెంగళూరు మధ్య హైస్పీడ్ ట్రైన్..ఇక జర్నీ 2.5 గంటలే! బెంగళూరు: దేశంలో ఐటీ హాబ్లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే, రోడ్డు, రైలు మార్గంలో చేరుకోవాలంటే సుమారు 10 గంటలపైనే సమయం పడుతుంది. అయితే, కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది కాదా? ఆ కల త్వరలోనే నిజం కాబోతోంది. దక్షిణాది ఐటీ హబ్లైన బెంగళూరు, హైదరాబాద్ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్ […]
Read Moreమంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై చెప్పు విసిరిన వ్యవహారం మదురై బీజేపీలో కలకలం రేపింది. మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్ర మనస్తాపంతో పార్టీకి బై..బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇక మంత్రితో భేటీ కావడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించారు. చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మదురై నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. […]
Read More