అధికారుల్లో అలసత్వాన్ని సహించేది లేదు.నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు. 15 రోజుల్లోగా టెండర్లన్నీ పూర్తి కావాలి. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ డి ఎస్ ఎస్ భవన్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు […]
Read Moreఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు .. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈటల మర మనిషి అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈటల స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై […]
Read Moreకుటుంబాన్ని తగులబెడుతానని బెదిరింపు.. మంత్రిపై కేసు నమోదు హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి కుటుంబాన్ని బెదిరించారు. మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని తగులబెడుతా అని హెచ్చరించారు. దాంతో పోలప్ప కుటుంబం మంత్రి ఆనంద్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే […]
Read Moreఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరింది. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కృషి మరువలేనిది. నగరంలో స్థాపించే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు రూ.166 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఖమ్మం కిరీటంలో మరో మరో కలికితురాయి చేరింది. ఈ మేరకు […]
Read Moreఖమ్మం న్యూస్: తెలంగాణా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు కేరాఫ్గా, లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ ముడి సరుకు లభించక, ప్రభుత్వం నుండి రావాల్సిన 40శాతం రాయితీలు రాక సంక్షోభం వైపు పయనిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న 500ల వరకు చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలు, 200లకు పైగా ఉన్న పెద్ద తరహా గ్రానైట్ పరిశ్రమలన్నీ ప్రస్తుతం మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో సింగరేణి లాంటి పెద్ద సంస్థ […]
Read MoreViral కాకినాడజిల్లాలో జాతీయ గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఫోన్ మాట్లాడుతూ.. అవమానించారు జాయింట్ కలెక్టర్. రాష్ట్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైన అధికారిక సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వార్త సంచలనంగా మారింది. అంతేకాదు ప్రస్తుతం జాతీయ గేయాన్ని అవమానపరచిన వీడియో(Video) కూడా వైరల్ అవుతోంది. కాకినాడ జిల్లా…పెద్దాపురంలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం వేడుక జరిగింది. ఈ వేడుకలో మంత్రి ఆదిమూలపు సురేష్ ..మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ సహా ఇతరులు హాజరయ్యారు. ఏదైనా […]
Read Moreఏపీలో ఇటీవల ఇంటర్మీడియట్- 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయగా.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్లో 61 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9,41,358 మందిలో రెగ్యులర్గా రాసిన విద్యార్థులు 8,69,059 మంది కాగా, వొకేషనల్ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. పరీక్షలు […]
Read Moreన్యూఢిల్లీ : రాజస్తాన్ మంత్రి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన యువతిపై నడి రోడ్డులో సిరా దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు. దక్షిణ ఢిల్లీలో తన తల్లితో కలిసి.. రోడ్డుపై నడుస్తుండగా .. దుండగులు బ్లూ సిరా ఆమెపై పోసి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గన్నట్లు బాధిత యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు […]
Read Moreకేటీఆర్కు పట్టాభిషేకం..విజయదశమికి కేసీఆర్ ముహూర్తం?? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.మంత్రిగా, పార్టీ నేతల సమర్థవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అధీనంలో ఉందని చెప్పవచ్చు. కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు వెల్లడించాయి. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో వాయిదా వేసిన కేసీఆర్ గతంలో […]
Read Moreతీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పువ్వాడ పరువు నష్టం దావా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, […]
Read More