letter

మూడేళ్లలో రూ. 3,600 కోట్ల విద్యుత్‌ వినియోగం..

August 18, 2022

మూడేళ్లలో రూ. 3,600 కోట్ల విద్యుత్‌ వినియోగం.. మొత్తంగా ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసింది 140 టీఎంసీలు వెంటనే బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్‌ శాఖకు డిస్కంల లేఖలు హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్‌ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించక­పోవడంతో బకాయిలు పేరుకు­పో­తు­న్నా­యి. ఇప్పటివరకు జరిపిన […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?