కాంగ్రెస్గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]
Read Moreమంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి హత్యకు గురయ్యాడు. సామాన్లు భద్రపర్చుకునే అల్మరా విషయంలో జరిగిన గొడవ కారణంగా… తన పక్క బెడ్పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేశాడు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య (50) హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చేరారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వలస కూలీ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ మంగళవారం […]
Read Moreఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త భద్రాద్రి జిల్లా :జూన్ 16భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో […]
Read Moreఖమ్మం లో దారుణం 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం ఖమ్మం సమీప బంకులో గ్యాస్ రిపోర్ట్ చేసుకొని బతుకుతున్న దంపతులు వారు బయటికి వెళ్లిన సమయన్నీ గ్రహించిన యువకుడు బాలికపై (7) పై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడు బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు పోలీస్ కేసు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బాలిక తల్లిదండ్రులు భారీగా […]
Read Moreఅజయ్ నియంత వైఖరి మార్చుకో .!– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…? – గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు – భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా […]
Read Moreవైరాలో గాలివాన బీభత్సం వైరా పట్టణంతోపాటు మండలంలో శనివారం రాత్రి గాలి దుమ్ముతో భారీ స్థాయిలో వర్షం కురిసి బీభత్సాన్ని సృష్టించింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.శనివారం రాత్రి 7:30 గంటలకు గాలి దుమ్ము బీభత్సంతో ప్రారంభమైన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. జాతీయ రహదారి తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. జాతియ రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షంతో రోడ్లు వరద నీరుతో కాలువలను తలపించాయి. […]
Read Moreగార్లలో వింత ఘటన.. బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్, ఇనుప ముక్కలు ఆరుబయట కనపడే ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ఓ చిన్నారి కంటి నుండి రావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక్కొక్క వస్తువు కంటి నుండి జారీ పడుతుండంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటన వివరాలలోకి వెళ్లితే.. కురవి మండలం రాజోలు గ్రామ పంచాయతీకి చెందిన భూక్య దశ్రు-దివ్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో రెండవ సంతానం సౌజన్య(7) . ఈ సౌజన్య చిన్నప్పటి […]
Read Moreభట్టి పాదయాత్రపై ఎండ ప్రభావం.!అస్వస్ధతకు గురైనా సీఎల్పీ నేత.! పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద ఆయన అనారోగ్యం పాలయ్యారు.డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో భట్టి విక్రమార్క ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఎండలో వందల కిలోమీటర్ల దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని డాక్టర్లు వివరిస్తున్నారు. తీవ్రమైన ఎండలోసుధీర్గంగా నడవడం వల్ల, వడ దెబ్బ, డీ హైడ్రేషన్ కు భట్టి విక్రమార్క […]
Read Moreఎస్సై కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం నేను కొట్టలేదు: ఎస్సై ఎస్సై కొట్టాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన అంగిడి దుర్గాప్రసాద్ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని, గర్భవతిని చేశాడంటూ అతనిపై అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత మంగళవారం సాయంత్రం కామేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో దుర్గాప్రసాద్ను పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ […]
Read Moreడాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి మహబూబాబాద్ పీహెచ్సీలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి చెందిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. బాలింత మృతికి కారణమైన డాక్టర్ రవిని సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో తమను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా […]
Read More