వరంగల్ క్రైమ్ : అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారుల వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ ను ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేశాడు. డబ్బులు […]
Read Moreఢిల్లీ (Delhi): టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డి (Parthasaradhi Reddy)పై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ (Affidavit)లో తనపై నమోదైన క్రిమినల్ (Criminal) కేసులు, ఐటీ (IT) దాడులను పేర్కొనలేదని ఎన్నికల సంఘాని (EC)కి ఫిర్యాదు చేశారు. ఎంపీ పార్థసారధి రెడ్డిపై వేటు వేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. హెజోల కంపెనీ (Hejola Company) వల్ల, యాదాద్రి (Yadadri) జిల్లాలోని అంతమ్మ గూడెంలో పార్థసారధి రెడ్డికి చెందిన […]
Read Moreకళ్యాణాలక్ష్మి ఫైల్ పై సంతకం కొరకు నారాయణపేట జిల్లా దామరగిద్ద ఆర్ఐ శ్రవణ్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. మద్దెలబిడ్ గ్రామానికి చెందిన మహిపల్ అనే యువకుడు తన అక్క పెళ్లి కావడంతో కళ్యాణాలక్ష్మి కి దరఖాస్తు చేసేందుకు శనివారం తహసీల్దార్ కార్యాలయానికి రావడంతో సరైన పత్రాలు లేవని, ఫైల్ లో వెయ్యి రూపాయలు పెట్టి తేవాలని ఆర్ఐ పంపించినట్లు బాధితుడు తెలిపాడు. డబ్బులు తీసుకున్న ఆర్ఐ కెమెరాలను చూసి తాను డబ్బులు అడగలేదని, సరైన పత్రాలతో […]
Read Moreచింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన […]
Read More