డబ్బుకోసం స్నేహితుని దారుణ హత్య.. నిజామాబాద్ ; స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగిన అభాగ్యుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల శివార్లలో కనగోళ్ళు వెంకట్ దారుణహత్యకు గురయ్యాడు. మోర్తాడ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తిని మోర్తాడ్ గ్రామానికి చెందిన తనస్నేహితుడు గోనురి శేఖర్ అలియాస్ జల్సా శేఖర్ దారుణంగా హత్య చేశాడని ఎస్సై సీహెచ్ ముత్యం రాజు తెలిపారు. వివరాల్లోకి […]
Read Moreకంటి చూపులేని రాణిపై..గంజాయి మత్తులో దారుణం అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో నరికి చంపాడు ఓ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీయడంతో తనకేమీ తెలియదని, రాణి తన చెల్లిలాంటిదని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే విచక్షణ […]
Read Moreరోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత విద్యుత్ సమస్యలపై రోడ్డెక్కిన వైఎస్ షర్మిల ..జనగామ జిల్లాలో ఉద్రిక్తత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)మరోసారి రహదారిపై ధర్నాకు దిగారు. జనగామ (Janagama)జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రఘునాధపల్లి(Raghunadhapalli)సబ్ స్టేషన్ ముందు వరంగల్ రహదారిపై భైటాయించారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆమె ధర్నాకు దిగారు. ధర్నాకు […]
Read Moreమూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అనంత లోకాలకు వధువు! జీవితంలో ఊహించని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉండే ఆ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి వధువు […]
Read Moreనేలపట్ల వద్ద కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల శివారు వీరన్న స్వామి టెంపుల్ రోడ్ లో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనుపల్లి గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు. నేలపట్లలో ఒక రైతుకు చెందిన మిర్చి పంట ఏరేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. నేలపట్ల వద్ద కూలీలతో వెళుతున్న ఆటో […]
Read Moreబర్త్ డే పార్టీకని తీసుకెళ్లి.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..? చార్మినార్: వాళ్లిద్దరు మైనర్ బాలికలు, మంచి స్నేహితులు.. బర్త్ డే పార్టీకని వెంటనే తిరిగి వస్తామని స్నేహితురాలు పట్టుబడితే కాదనకుండా వెళ్లింది. అక్కడే ఉన్న ఐదుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అందులో ఒక యువకుడు బాలికపై దాడి చేశారు. అనంతరం మద్యం కలిపిన కూల్ డ్రింక్ను తాగించగానే మత్తులోకి చేరుకున్నాక తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ.. మరునాడు ఉదయం ఛత్రినాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన […]
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ […]
Read Moreదళిత మాజీ సర్పంచ్పై దాడి!ఆర్మూర్: దళిత మాజీ సర్పంచ్ పై కొంత మంది దాడికి తెగబడ్డారు. ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మెట్టు నరేష్పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. ఆర్మూర్లోని ఎల్ఐసీ ఆఫీసు నుండి వెంబడించి ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద వారి బైకులు అడ్డంగా పెట్టి ఆయనను పోనీయకుండా ఆపి కులాన్ని దూషిస్తూ దాడి చేశారు. మెట్టు నరేష్ సర్పంచిగా ఉన్నప్పుడు వీరి […]
Read Moreట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. హోంగార్డు మృతిహైదరాబాద్: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు మృతిచెందాడు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే హోం గార్డు ప్రాణంతీసిందని పోలీసులు తెలిపారు. కండ్లకోయ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో.. కంటైనర్ను ఆపేందుకు వెళ్లిన ట్రాఫిక్ హోంగార్డుపైకి కంటైనర్ అతి వేగంతో దూసుకొచ్చింది. ప్రమాదంలో […]
Read Moreహైదరాబాద్కు ఎల్లో అలర్ట్! టెంపరేచర్ 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం రేపటి నుంచి విపరీతంగా మంచు కురిసే చాన్స్ సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ హైదరాబాద్లో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు […]
Read More