పంచాయతీ బిల్లులు రాక ఉపసర్పంచ్ ఆత్మహత్యగ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచి అంతర్గాం రాజమౌళి కథనం ప్రకారం.. చిదినేపల్లి గ్రామ ఉపసర్పంచ్ బాలినేని తిరుపతి పంచాయతీ బిల్లులు మంజూరు కాకపోవడంతో మనస్తాపంతో శనివారం పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం వరంగల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామంలో పలు అభివృద్ధి పనుల […]
Read Moreమూడేళ్లలో రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం.. మొత్తంగా ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసింది 140 టీఎంసీలు వెంటనే బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్ శాఖకు డిస్కంల లేఖలు హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన […]
Read More