జై తెలంగాణ జైజై తెలంగాణ 20-12-2022 తారీఖు నాడు ఖమ్మం జిల్లా కూసుమంచి ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తొలిదశ-మలిదశ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ…. //పోరాటం మిగిలే వుంది.. పోరాటం మొదలయ్యింది దొర // తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమర వీరులకు నివాళులు అర్పిస్తూ….తమ కుటుంబాలను కూడా చూసుకోకుండా ఈ నేల విముక్తి కోసం పోరాడిన […]
Read Moreఆయనకు ఇద్దరు.. ఆమెకు ఇద్దరు.. వెలుగులోకి సభ్య సమాజం తలదించుకునే విషయాలు.. పెళ్లి వయస్సుకు వచ్చిన పిల్లలున్నారు.. అయినా ఆ భార్య, భర్తలిద్దరు పక్కచూపులు చూశారు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం, తానేమి తక్కువ తిన్నానా అన్నట్లు కొడుకు వయసున్న యువకుడితో భార్య చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఒకే ఇంట్లో భార్య, భర్తలతో కలిసి ప్రియుడు సహజీవనం చేయడం.. ఇలా అక్రమ సంబంధం, సజీవదహనం కేసులో సభ్య సమాజం తలదించుకునే విషయాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. కేసు […]
Read Moreమద్యం మత్తులో వీరంగం..పాస్ట్ ఫుడ్ యజమానులను చితక్కొట్టిన మందు బాబులు డిసెంబర్ 18: సికే న్యూస్ రిపోర్టర్,నేలకొండపల్లి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధవరం గ్రామ పరిధిలో మంజీర వైన్స్ ఎదురుగా మాదాసు.కళ్యాణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్న పాస్ట్ ఫుడ్ సెంటర్ ను నడుపుతున్నాది.రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన సత్యాల.వెంకటేశ్వర్లు,సత్యాల.గోవిందరావు,ఆకుల.అశోక్ అనే ముగ్గురు విపరీతంగా మద్యం సేవించి పాస్ట్ ఫుడ్ నడిపిస్తున్న మాదాసు. కళ్యాణి ఆడపడుచు అని […]
Read Moreఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారని ఆవేదనఆత్మహత్యాయత్నం సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్వరంగల్ బస్టాండ్ లో కలకలం వరంగల్: వరంగల్ బస్టాండ్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. బస్టాండ్ లో ఎస్.కె శభాజ్ క్యాంటిన్, బేకరీ, ఎలక్ర్టానిక్ గూడ్స్ విక్రయ సాపులు నిర్వహిస్తున్నాడు.ఆర్టీసీ అధికారులు తనను ఇబ్బంది పెడతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలనెల కిరాయి కడుతున్నా.. వేధిస్తున్నారని చెప్పాడు. అందుకే విషం తాగుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శభాజ్ […]
Read Moreతిరుమలాయపాలెంలో డేంజర్ బెల్స్.. వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతితిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాలకు తీరని వెదను మిగులుస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో మండలానికి చెందిన ఐదుగురుని రోడ్డు ప్రమాదం కబలించింది. గత ఆదివారం రాత్రి మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన దువ్వ రమేశ్, అతడి భార్య రేణుక తన చెల్లి మమత కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి ప్రయాణమైన వారిని, మార్గం మధ్యలో […]
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు తొలగింపు..! భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే ఆ పార్టీకి న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ డీఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. సర్దార్ పటేల్మార్గ్లో పార్టీ కార్యాలయాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్న సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లను బీఆర్ఎస్ నేతలు, మద్దతుదారులు ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే వాటిని ఎన్డీఎంసీ అధికారులు తొలగించారు. వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతో పాటు విమానాశ్రయానికి […]
Read Moreపోలీస్ ఈవెంట్స్కు వెళ్తుండగా వైరాలో యాక్సిడెంట్.. నుజ్జెన కాలు వైరాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏన్కూర్ మండలం నాచారం గ్రామానికి చెందిన యువకుడు సాయి బైకుపై ఖమ్మంలో పోలీస్ ఈవెంట్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వైరా రింగ్ రోడ్డు సమీపంలో ద్విచక్రవాహనాన్ని సిమెంట్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో సాయి కుడికాలు మోకాలి వరకు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 6,525 Views
Read More▪️7029 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. ▪️పోలీస్ శాఖలో 3966 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ▪️ఆర్ అండ్ బి లో 472 అదనపు పోస్టుల నియామకానికి అనుమతి. ▪️మహాత్మా జ్యోతి బా ఫూలే బి.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు ఆమోదం. ▪️పోలీస్ శాఖలో 3966 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర పోలీసు శాఖలో 3,966 నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల […]
Read Moreదళితులను చెప్పుతో కొట్టిన సర్పంచిసరితా రెడ్డిని కఠినంగా శిక్షించాలి నల్గొండ జిల్లాలో దళితుడిని చెప్పుతో కొట్టిన మహిళా సర్పంచ్నార్కట్పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో దళితులపై మహిళా సర్పంచ్ దాడి చేసి చెప్పుతో కొట్టింది. దళితులు, గ్రామస్థుల వివరాల ప్రకారం బాజకుంట గ్రామంలో ఈ నెల 4న ఒకరి ఇంట్లో దేవతల పండుగ చేయడంతో కులవృతిలో భాగంగా డప్పులు కొట్టేందుకు దళితులు వెళ్లారు. పండుగ అయిపోయిన తర్వాత భోజనం చేసేందుకు వెళ్లారు. […]
Read Moreఇంటికి 3 లక్షలు.. రూల్స్ ఖరారు కనిష్ఠంగా 75 గజాల స్థలం ఉన్నవారికి చాన్స్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి.. మహిళల పేరిటే కట్టాలి గతంలో ప్రభుత్వ లబ్ధి పొంది ఉంటే వారు అనర్హులు నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున అవకాశం ‘డబుల్ బెడ్రూం’ ఫలాలు అందని ఊర్లకు ప్రాధాన్యం ఈ నెల 10న క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రకటన సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ఆర్థిక […]
Read More