జర్నలిస్టుల రుణం తీర్చుకుంట ▪️కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుందని హామి. ▪️ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా. ▪️ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోను కేటాయింపునకు కృషి. ▪️టీఆర్ఎస్ కు టీజేఎఫ్ తో పేగు బంధం. ▪️ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు. ▪️TUWJ 3వ మహాసభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల […]
Read Moreబీజేపీకి తగిన గుణపాఠం చెబుదాం మంత్రి చొరవతో గ్రామస్థుల సౌకర్యార్థంహైదరాబాద్ కు ఆర్టీసి బస్సు సేవలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్లోరోసిస్ చీడను తరిమికొట్టింది కేసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నకోవర్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెబుదామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం అధినేత, సీఎం కేసిఆర్ […]
Read Moreచిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం మంత్రి పువ్వాడ సిఫార్సుతో రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బొడ తండాకు చెందిన అభినయశ్రీ అనే చిన్నారికి కిడ్నీ సంబంధిత సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే మంత్రి అజయ్ స్పందించారు. హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకురావాలని చిన్నారి తల్లిదండ్రులకు […]
Read Moreమాదకద్రవ్యాలు సమాజ మనుగడకే ముప్పు ★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ★ డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినాకఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మాదక ద్రవ్యాలను వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మాదకద్రవ్యాలకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని, […]
Read Moreచింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన […]
Read More