మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ :జులై 23రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది ఈ సందర్భంగా సీఎం […]
Read Moreనీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా? పల్నాడు జిల్లా:జులై 23తల్లిపొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు ఆర్టీసీ బస్టాండ్ బాత్ రూమ్లో ప్రత్యక్షమైంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. అంతే పురిట్లో పుట్టిన బిడ్డను ఆర్టీసీ బాత్ రూమ్ లో వదిలి వెళ్లిపోయింది. అయితే టాయిలెట్ కోసం వచ్చిన ప్రయాణికులు చిన్నారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని పసికందును రక్షించారు. […]
Read Moreకఠిన శిక్షలు లేని చట్టాలెందుకు ? మణిపూర్ లోని ఇద్దరు కుకి మహిళలపై జరిగిన దారుణ సంఘటన దేశంలోని స్త్రీలకు గల రక్షణ ఏపాటిదో స్పష్టం చేసింది. సంఘటనపై సుమోటాగా స్పందించిన సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం అభినందనీయం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పా, మిగతా సమయంలో కోర్టులు కానీ, మీడియా కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. వాస్తవంగా ఆలోచిస్తే మహిళలపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి హత్యలు, అత్యాచారాలు […]
Read Moreకొబ్బరిబొండాల కత్తితో భార్తను హత్య చేసిన భర్త హైదరాబాద్ :జులై 15కంటోన్మెంట్ ఒకటవ వార్డు పరిధి నూతన్ కాలనీ లో శనివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గత రెండు సంవత్సరాలుగా అమలాపురం కు చెందిన కిరణ్, షీలా దంపతులు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ చిల్కానగర్లలో నివసిస్తున్న సత్యనారాయణ తన భార్య ఝాన్సీ రాణి ని తీసుకొని రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి లోని తన బావమరిది కిరణ్ […]
Read Moreబీఎస్పీ లీడర్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ఖమ్మం జిల్లా దిబ్బగూడెంలో ఘటన ఓ భూవివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎస్పీ లీడర్ మడకం ప్రసాద్పై దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దిబ్బగూడెం సమీపంలో సర్వే నెంబర్ 219/14లో ఐదెకరాల భూమిని బీఆర్ఎస్కు చెందిన సర్పంచ్ నారం రాజశేఖర్ బంధువులు సాగు […]
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది బాసర :జూన్ 05బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు […]
Read Moreకాంగ్రెస్ 70 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని చెప్పారు. నిన్న కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద కార్యకర్తల మధ్య జన్మదినాన్ని జరుపుకొన్నారు. కార్యకర్తలతో మాట ముచ్చట వేశారు. రాబోయే ఎన్నికల్లో […]
Read Moreవైరాలో గాలివాన బీభత్సం వైరా పట్టణంతోపాటు మండలంలో శనివారం రాత్రి గాలి దుమ్ముతో భారీ స్థాయిలో వర్షం కురిసి బీభత్సాన్ని సృష్టించింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.శనివారం రాత్రి 7:30 గంటలకు గాలి దుమ్ము బీభత్సంతో ప్రారంభమైన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. జాతీయ రహదారి తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. జాతియ రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షంతో రోడ్లు వరద నీరుతో కాలువలను తలపించాయి. […]
Read Moreమూసినదిలో మహిళ తల హైదరాబాద్ నగరం లో ఓ మహిళ తల నరికి మూసీ నదిలో పడవేసిన ఘటన చోటు చేసుకుంది, ఎంత దారుణం.. ఘోరం.. మనిషి రక్తం చూస్తేనే కళ్లు తిరుగుతాయి అలాంటి.. ఇప్పుడు మనుషులను చంపటం నుంచి..శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికే స్థాయికి వచ్చేశారు దుర్మార్గులు. కసి, కోపం, పగ ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సొంత సోదరుడు చనిపోయాడని.. అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ.. బాడీని ముక్కలు […]
Read Moreఅప్పు ఇచ్చి అడిగినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య ఆపద సమయంలో ఓ వ్యక్తి అండగా నిలిచాడు. అతడి వద్దకు సాయం కోసం వచ్చిన మరో వ్యక్తి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. కానీ అతను అప్పు తీసుకోకుండా చాలా రోజులు అవుతుంది.అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తిరిగి ఇవ్వడానికి అతని వద్దకు వెళ్లాడు. ఇక డబ్బులు లేవని చెప్పినా వినలేదు. అంతటితో ఆగకుండా తనపై ఒత్తిడి తీసుకొచ్చింది రోజు. దీంతో విసుగుచెంది అప్పు ఇచ్చి సాయం […]
Read More