బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది బాసర :జూన్ 05బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు […]
Read Moreకాంగ్రెస్ 70 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని చెప్పారు. నిన్న కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద కార్యకర్తల మధ్య జన్మదినాన్ని జరుపుకొన్నారు. కార్యకర్తలతో మాట ముచ్చట వేశారు. రాబోయే ఎన్నికల్లో […]
Read Moreవైరాలో గాలివాన బీభత్సం వైరా పట్టణంతోపాటు మండలంలో శనివారం రాత్రి గాలి దుమ్ముతో భారీ స్థాయిలో వర్షం కురిసి బీభత్సాన్ని సృష్టించింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.శనివారం రాత్రి 7:30 గంటలకు గాలి దుమ్ము బీభత్సంతో ప్రారంభమైన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. జాతీయ రహదారి తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. జాతియ రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షంతో రోడ్లు వరద నీరుతో కాలువలను తలపించాయి. […]
Read Moreమూసినదిలో మహిళ తల హైదరాబాద్ నగరం లో ఓ మహిళ తల నరికి మూసీ నదిలో పడవేసిన ఘటన చోటు చేసుకుంది, ఎంత దారుణం.. ఘోరం.. మనిషి రక్తం చూస్తేనే కళ్లు తిరుగుతాయి అలాంటి.. ఇప్పుడు మనుషులను చంపటం నుంచి..శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికే స్థాయికి వచ్చేశారు దుర్మార్గులు. కసి, కోపం, పగ ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సొంత సోదరుడు చనిపోయాడని.. అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ.. బాడీని ముక్కలు […]
Read Moreఅప్పు ఇచ్చి అడిగినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య ఆపద సమయంలో ఓ వ్యక్తి అండగా నిలిచాడు. అతడి వద్దకు సాయం కోసం వచ్చిన మరో వ్యక్తి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. కానీ అతను అప్పు తీసుకోకుండా చాలా రోజులు అవుతుంది.అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తిరిగి ఇవ్వడానికి అతని వద్దకు వెళ్లాడు. ఇక డబ్బులు లేవని చెప్పినా వినలేదు. అంతటితో ఆగకుండా తనపై ఒత్తిడి తీసుకొచ్చింది రోజు. దీంతో విసుగుచెంది అప్పు ఇచ్చి సాయం […]
Read Moreబండి సంజయ్ చేసిన తప్పేంటి?..★ అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు★ ఈరోజు బెయిల్ రాదు…★ సోమవారం నుంచి లీగల్ వార్..!★ అదృష్టం ఉంటే… (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్ను అరెస్ట్ చేశారంటూ.. హనుమకొండ […]
Read Moreటెన్త్ క్లాస్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు కాదు.. మిగతావన్నీ యథాతథంవికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కావడంతో రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. రేపటి ఎగ్జామ్ యథావిథిగా సాగుతుందా..? ఈ రోజు రాసిన ఎగ్జామ్ వ్యాలిడ్ అవుతుందా…? అన్న ప్రశ్నలు విద్యార్థులను సతమతమవుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన నిమిషాల్లోనే వాట్సాపుల్లో లీకైన క్వశ్చన్ పేపర్.. కేవలం మీడియా గ్రూపుల్లో మాత్రమే షేర్ […]
Read Moreప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించింది. ఈ క్రమంలో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారింది. తాజాగా ఇదే అంశంపై సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మోడీపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా […]
Read MoreBREAKING: RR: 10th ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తి ఇతనే? VKB జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పేపరు లీక్ చేశారని అనుమానిస్తూ ప్రభుత్వ పాఠశాల-1 సైన్స్ టీచర్ బందెప్పను పోలీస్ అధికారులు ఈరోజు విచారిస్తున్నారు. గతంలో ఈయనపై ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కేసు కూడా ఉంది. బందెప్ప ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో పొందుపరచుకొని ఇతరులకు షేర్ చేసేటప్పుడు అనుకోకుండా వాట్సప్ గ్రూపులోకి వెళ్లిపోవడంతో ఈ విషయం బహిర్గతమైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వికారాబాద్ […]
Read Moreమావోయిస్టుల పేరుతో లేఖ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యకు హెచ్చరికలు.. మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ దర్శనమివ్వడం కలకలం రేపుతుంది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి పేరుతో ఉన్న ఆ లేఖలో..బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నయ్య, ఆయన అనుచరులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే చిన్నయ్య.. విషపు చూపులు, కామా పిశాచి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ […]
Read More