ఈడీ లో కేడీ నెంబర్ తమిళనాడు:డిసెంబర్ 02ఇప్పటికే చాలా మంది ప్రభుత్వంలో పని చేస్తున్న లంచగొండు అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా లంచం తీసుకుంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెందిన అధికారి పట్టుబడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విభాగంలో సీనియర్ అధికారి అయినా అంకిత్ తివారీ లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం పోలీసులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. దిండిగుల్ జిల్లాలో ఓ వైద్యుడి వద్ద రూ.20 లక్షల […]
Read MoreBihar : సీఎం నితీశ్ కుమార్ సభలో భద్రతా లోపం.. యువకుడిని అడ్డుకున్న సిబ్బంది.. పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ […]
Read Moreమణిపూర్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్ న్యూఢిల్లీ :పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు […]
Read Moreసీఎం పై హత్య ప్రయత్నమా ? కోల్కతా:పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్ తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్ అని స్టిక్కర్ […]
Read Moreపోలీసులే ఆ ముఠాకు అప్పగించారు! : మణిపూర్ బాధిత మహిళల వెల్లడి మణిపూర్ :జులై 21రెండు మాసాలుగా హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో బుధవారం రాత్రి వెలుగు చూసిన ఒక వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగిలాయి. రాజకీయ పార్టీలు, నేతలే కాకుండా సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. కొంతమంది అల్లరి మూక కుకీ తెగకు చెందిన 20, 40 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు మహిళలను బి ఫైనమ్ గ్రామ సమీపంలో నగ్నంగా రోడ్డుపై నడిపించుకుంటూ […]
Read Moreరైతులకు గుడ్న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు పడేది అప్పుడే.. PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. PM కిసాన్ 14వ విడత విడుదల తేదీని వెల్లడించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. జూలై 15 లోపు EKYC చేసిన లబ్ధిదారులకు డబ్బు లభిస్తుందని తెలిపింది. వచ్చే గురువారం 8.5 కోట్ల మంది రైతుల […]
Read Moreప్రతిపక్షాల కూటమి పేరు I-N-D-I-A..? ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్క్లూజివ్ అలయెన్స్ పేరుతో ఎన్నికల్లోకి! న్యూఢిల్లీః 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించేందుకు, వ్యూహాలు రచించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విపక్షాలు రెండో రోజైన మంగళవారం సమావేశమయ్యాయి.. ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. విపక్ష పార్టీల ఐక్య కూటమికి పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. […]
Read Moreతెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు? తెలంగాణలో పరిస్థితి మరింత దారుణం దేశంలో 72% జిల్లాలు వరద ముంగిట్లో సీఈఈడబ్ల్యూ తాజా నివేదిక హైదరాబాద్: జూలై 14:తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లో ముందస్తు హెచరిక వ్యవస్థల ఈడబ్ల్యూఎ్స లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ […]
Read Moreగ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ గంగను కిడ్నాప్ చేసిన నక్సల్స్? సుక్మా చతీస్ గడ్ :జూన్ 28బుర్కపాల్ పంచాయతీ ఉప సర్పంచ్ మద్వి గంగను నక్సలైట్లు అపహరించారు.. తాడిమెట్లలోని ఇంటి నుంచి నిన్న రాత్రి నక్సలైట్లు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అపహరణకు గురైన ఉప సర్పంచ్పై నక్సలైట్లు నేడు ప్రజాకోర్టును నిర్వహించనున్నారు. దీంతో ఆ గ్రామంలో మద్వి గంగ ప్రాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. ఉప సర్పంచ్ మాడ్వి గంగను సురక్షితంగా విడుదల చేసేందుకు పలు సంఘాలు, సామాజిక […]
Read Moreనీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్ను గెంటేసిన మహిళా? బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం […]
Read More