చట్టం మీకు చుట్టమా కేసీఆర్? అధికార పార్టీకి చుట్టం ప్రతిపక్షానికి చట్టమా ? ఖమ్మం జిల్లా :జులై 02కాంగ్రెస్ జన గర్జన సభ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకొని ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు పెట్టింది. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి.. వాహనాలను సభకు వెళ్లకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జూలూరుపాడు వద్ద వాహనాలను నిలిపివేసి కేసులు నమోదు చేశారు. అలాగే నల్గొండ జిల్లా […]
Read Moreమదమెక్కినదా…! మతి తప్పినదా…? – ఐఏఎస్… ఐపీఎస్ బీఆర్ఎస్ పార్టీ తొత్తులా…. – చంపుతామని బెదిరించడం కాదు నా అనుచరుల వెంట్రుకలు కూడా పీకలేరు – ఎన్ని కుయుక్తులు పన్నినా సభ జరిగి తీరుతుంది – ఎవడబ్బా సొత్తు అని ఆర్టీసీ బస్సులను మాకు ఇవ్వలేదు – మేమేమన్నా ఉచితంగా ఇవ్వమని అడిగామా..? – మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం : లక్షలాది మంది గుండె చప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో నా అభిమానుల కోరిక […]
Read Moreనాలుగేళ్లు సహజీవనం తర్వాత వదిలేశాడు సత్తుపల్లి :జూన్ 28నాలుగేళ్లు సహజీవనం చేసిన తర్వాత ప్రియురాలిని వదిలేశాడు ఓ ప్రేమికుడు. దాంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా కల్లూరు అంబేడ్కర్ నగర్ కు చెందిన కోటా విజయ, ఉబ్బన నాగేంద్ర బాబు అనే ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కోటా విజయను రహస్యంగా […]
Read Moreఎవరీ పెద్దమనిషి?. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి,బలరాం నాయక్, మల్లు రవి తదితరులు వెళ్లారు. ఆ ఫోటోల్లో ఒక పెద్దమనిషి నన్ను ఆశ్చర్యపరిచారు. అర్రే ఈయన ఇక్కడ ఎలా?, ఎందుకు అని అనిపించింది. మొదటి ఫొటోలో నుదురు మీద చిన్న కణితి ఉన్న పెద్ద మనిషిని చూడండి. చాలా తక్కువ మందే గుర్తు పడతారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన వయస్సు ఎంత ఉంటుందో అంచనా […]
Read Moreప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా సూర్యాపేట :జూన్ 18ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న.. ఎక్కడోచోట రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయివేట్ ట్రావెల్ బస్సులు వరస ప్రమాదాలకు గురై ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదవశాత్తు కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఫల్టీ […]
Read Moreప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన ప్రేమ పేరిట నమ్మబలికిన యువకుడి మాటలకు పొంగిపోయి సర్వం అర్పించిన యువతిని ఇప్పుడు కాదంటుండడంతో ఆయన ఇంటి ఎదుట శుక్రవారం దీక్షకు దిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెంకు చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పోషిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతిని ఆమె ఇంటి ఎదురుగా ఉండే శ్రీనివాసరావు నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్న […]
Read Moreఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త భద్రాద్రి జిల్లా :జూన్ 16భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో […]
Read Moreఖమ్మం లో దారుణం 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం ఖమ్మం సమీప బంకులో గ్యాస్ రిపోర్ట్ చేసుకొని బతుకుతున్న దంపతులు వారు బయటికి వెళ్లిన సమయన్నీ గ్రహించిన యువకుడు బాలికపై (7) పై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడు బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు పోలీస్ కేసు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బాలిక తల్లిదండ్రులు భారీగా […]
Read Moreవిద్యుదాఘాతంతో కార్మికుడు మృతి విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని కై కొండాయిగూడెంనకు చెందిన ఎలక్ట్రీషియన్ పింగలి రాము (40) కొన్నేళ్లుగా విద్యుత్ లైన్లు వేసే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలం మూలగూడెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచే పనిచేస్తున్నాడు. 11 కేవీ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా […]
Read Moreఅజయ్ నియంత వైఖరి మార్చుకో .!– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…? – గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు – భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా […]
Read More