Drugs: సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు.. హైదరాబాద్లో ముఠా అరెస్టు హైదరాబాద్: సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.. ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులు, వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ […]
Read Moreకేసీఆర్కు వైఎస్ షర్మిల వీడ్కోలు కానుక తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం రాబోతున్న దృష్ట్యా.. రేపటి రోజున రాష్ట్రానికి మరో విమోచన దినం కావాలి అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల నిజమైన ఫలితాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలు రెఫరెండం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. వాగ్దానం చేసిన ఒక్కమాట నిలబెట్టుకొలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులు చేయకుండా ప్రజా తీర్పును […]
Read Moreఅక్క తమ్ముడి పైప్రేమోన్మాది కత్తితో దాడి హైదరాబాద్:సెప్టెంబర్ 03ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. షాద్ నగర్ కి చెందిన […]
Read Moreకాంగ్రెస్గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]
Read Moreటీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ […]
Read Moreరేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్ సూర్యాపేట, ఆగస్టు 19సీఎం కేసీఆర్ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి […]
Read MoreBRS పార్టీ గెలుపు గుర్రాల ఫస్ట్ లిస్ట్ హైదరాబాద్ :ఆగస్టు 17రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును ప్రకటించడానికి కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. తొలుత ఈ నెల 18న ప్రకటించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి జాబితాలో లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా 51 మంది పేర్లతో రూపొందించింది. ఈ స్థానాలన్నీ దాదాపుగా సిట్టింగ్లకే కట్టబెట్టింది. స్టేషన్ ఘన్పూర్ లాంటి ఒకటి రెండు […]
Read Moreబి ఆర్ ఎస్ పార్టీకి కలిసొచ్చిన శ్రావణమాసం హైదరాబాద్, ఆగస్టు 17తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతున్నది. శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ నెల 18న శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా […]
Read Moreతెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ :ఆగస్టు:13హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక వెటర్నరీ డాక్టర్కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరిక్రిష్ణ అని అంటున్నారని, ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి […]
Read Moreమహానగరంలో జాతీయ జెండాకు అవమానం..! హైదరాబాద్ :ఆగస్టు 13రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం, మినిస్టర్ కేటీఆర్, నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలో […]
Read More