అలవాటులో పొరపాటు కడుపులో కత్తెర వదిలేసిన వైద్యురాలు ఎక్స్రేలో బయటపడిన భాగోతం ఏలూరు: ఆగస్టు 16కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతే క్షణాల వ్యవధిలోనే సర్జరీ, బాధితురాలి వివరాలు మాయం చేసేశారు. సర్జరీ చేసిన వైద్యురాలిని రక్షించేందుకు గతంలో అక్కడే పనిచేసిన ఓ వైద్య ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే […]
Read Moreమద్యం మత్తు లో డ్రైవింగ్ నవ జంట మృతి విశాఖపట్నo : భీమిలి రోడ్డుమార్గంలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మధ్యం మత్తు లో అతి వేగంగా కారును నడంపడం తో మూడు ప్రాణాలు పోయాయి. సాగర్నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు సరిగ్గా రాడీసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి…తర్వాత చెట్టును ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకుపోయింది. ఆ దారిలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని […]
Read Moreభారీ వర్షం లో తిరుమలలో తగ్గని భక్తులు రద్దీ తిరుమల :జులై 28తిరుమలలో భక్తుల రద్దీ నేడు శుక్రవారం కొనసాగుతోంది. గత వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 63,932 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు.. వచ్చినట్టు తిరుమల తిరుపతి […]
Read Moreనోట్ల మార్పిడి కేసు.. ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు విశాఖపట్నం: నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు […]
Read Moreతాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య అనంతపురం :తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సీఐ ఆనందరావు కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలిపారు. నిన్న రాత్రి గొడవ […]
Read Moreపవన్ కల్యాణ్కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్! భీమవరం:జూన్ 27ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్లో పాల్గొంటున్నాడు. దీంతో […]
Read Moreవిశ్వ భారతి మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య? కర్నూలు జిల్లా :జూన్ 26జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS ) లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థి చనిపోయాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు. లోకేష్ తండ్రి బ్రహ్మానందరావుకి పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. […]
Read Moreఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం తన కుమారునిపై అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ మహిళ విషం తాగి శుక్రవారం నాడు ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. బాధితురాలు శోబాబాయి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పుట్టపర్తి మండలం గోనే నాయక్తండాకు చెందిన శోబాబాయి కుమారుడు ప్రదీప్నాయక్ హిందూపురానికి చెందిన వందనబాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది ఇష్టం లేని […]
Read Moreఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య అనంతపురం నగర శివారులోని ఎస్ ఎల్ ఎన్ జూనియర్ కళాశాలలో బైపీసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన షేక్ షమీషాది అనే విద్యార్థిని నగర శివారులోని ఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నది. ఈరోజు ఉదయం హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 90 Views
Read Moreతిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం తిరుమల : తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గర్లోనే ఉన్న ఫొటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. క్షణాల్లో అవి షాపు మొత్తం వ్యాపించాయి. వెంటనే స్థానికులు… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని భావిస్తున్నారు. ఐతే.. అగ్ని ప్రమాదం జరిగిన […]
Read More