సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియో కలకలం ఓ కుటుంబంలోని భూమి వివాదంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని సూరాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. సురాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి అతని భార్య శివలీల గత నెల 29 సోమవారం రోజు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన […]
Read Moreకారు డ్రైవర్కు దేహశుద్ధి గుంటూరు జిల్లా చేబ్రోలు: మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవరుకు స్థానికులు దేహుశుద్ధి చేసిన ఘటన వడ్లమూడలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఆటోలు, నాలుగు బైక్లు, రోడ్డు పక్కన వెళ్తున్నవారిని ఢీ కొట్టడంతో ఆరుగురికి గాయాలైనాయి. నారాకోడూరు గ్రామానికి చెందిన సుమన్ తెనాలి నుంచి నారాకోడూరు వైపునకు కారులో వస్తూ సంగం జాగర్లమూడి సమీపంలో ఓ బైక్ను ఢీ కొట్టాడు. ఆపకుండా అతివేగంగా నడుపుతూ వడ్లమూడి గరువుపాలెం వంతెన వద్ద […]
Read Moreతిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి! తిరుపతి జిల్లా: బాణా సంచా ఫ్యాక్టరీలు, నిల్వ చేసే గోదాముల్లో తగిన భద్రతా చర్యలు పాటించాని అధికారులు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పెలుళ్లు సంభవించి ఎంతోమంది చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలంలో అధిక వేడికి కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా బాణాసంచా గోదాముల్లో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా […]
Read Moreసర్పంచ్ v/s పంచాయతీ కార్యదర్శి మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్మాల్! ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం (Secretariat) నిధుల్లో గోల్మాల్ (Golmaal) జరిగింది. సర్పంచ్కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ.15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది. దీంతో కార్యదర్శి గదికి వైసీపీ (YCP) సర్పంచ్ భర్త తాళం వేయించారు. పంచాయతీ వ్యవహారంలో సర్పంచ్ భర్త జోక్యంపై ఈవో రాణి (EO Rani) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీవో […]
Read Moreభర్త శవానికి ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య పత్తికొండ పట్టణంలోమృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. వీరిద్దరూ మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. […]
Read Moreరైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మృతితో తీవ్ర మనస్థాపానికి గురై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా దూపాడు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడమిరాల గ్రామానికి చెందిన రంగనాయకులు (28) అదే గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే భార్యా భర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో మృతుడి భార్య లత (25) […]
Read Moreబట్టలు ఉతికేందుకు చెరువు దగ్గరకు వెళ్లిన ఇద్దరు మహిళలు, ఓ బాలుడు.. చివరకు.. దుస్తులు ఉతకడానికి గ్రామంలోని చెరువు దగ్గరకు వెళ్లారు.. అంతా సరదాగా మాట్లాడుకుంటూ.. దుస్తులు ఉతుకుతున్నారు.. ఈ క్రమంలో ఐదేళ్ల పిల్లాడు..చెరువులోకి దిగాడు.. ఆడుకుంటూనే లోతులోకి వెళ్లి మునిగిపోయాడు.. గమనించిన అక్కడున్న ఇద్దరు మహిళలు.. పిల్లాడిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా ప్రయత్నిస్తూనే వారిద్దరూ కూడా నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో చోటుచేసుకుంది. […]
Read Moreమద్యం మత్తులో కత్తితో దాడి.. ఒకరు మృతి మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ కొండకించంగి గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావు మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూజారి మల్లన్న అదే గ్రామానికి చెందిన చిన్నారావు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి మద్యం సేవించారు. అంతకు ముందు మల్లన్న భార్యతో చిన్నారావు ఘర్షణ పడినట్టు […]
Read Moreపాముకాటుతో కానిస్టేబుల్ మృతి.. ఎస్సై కావాలన్న ఆశ తీరకుండానే తుళ్లూరు మండలం అనంతవరం ఆర్-5 జోన్లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇరిగిపోయిన పవన్కుమార్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండు రోజులుగా గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డయాలసిస్ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా పవన్కుమార్ మృతి చెండటం పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీస్ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్పీ, సీఐ, […]
Read Moreఎమ్మెల్యే వస్తున్నారని ఊరంతా ఖాళీ.. గడపగడపకు కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన వైనం ఊరు జనం ఎమ్మెల్యేకి గట్టి షాక్ ఇచ్చారు. అట్లా ఇట్లా కాదు.. అదో వెరైటీగా ఇచ్చారు. అందులోనూ నిరసన అంటే ధర్నాలు, రాస్తారోకోలో, నిలదీయడాలో వంటివి చేస్తారు.కానీ.. ఆ ఊరు జనం మాత్రం.. ఎమ్మెల్యే వస్తున్నాడన్న సమాచారం తెలుసుకొని.. ఊరునే వదిలి వెళ్లారు. ఉండి సమస్యలు చెప్పినా వేస్ట్ అనుకున్నారో.. చెప్పినా పరిష్కరించలేరని అనుకున్నారో ఏమో కాని.. ఊరు వదిలి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే […]
Read More