టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ […]
Read Moreపల్లా వద్దు ముత్తు రెడ్డి ముద్దు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన జనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా పల్లా గోబ్యాక్, పల్లా డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉధృత […]
Read Moreరేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్ సూర్యాపేట, ఆగస్టు 19సీఎం కేసీఆర్ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి […]
Read Moreమా ఊరా మజాకా! నన్ను చూడు,నా అందం చూడు, నా రోడ్ల ను చూడు అబ్బో నా పేరు హుజూర్ ..నేను గొప్ప…మా ఊరేమో దిబ్బ ప్రగతి మొత్తం పేపర్ ప్రకటన ల పై నే,అభివృద్ధి ఆమడ దూరం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ట్రాఫిక్ పెరిగిన….ఆంక్షలు ఉండవు,పట్టించుకునే వారే లేరు అంతా మా ఇష్టం నిత్యం రోడ్డు పై ప్రయాణం చేయాలంటే నరక యాతన సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్ లో మూడు […]
Read MoreBRS పార్టీ గెలుపు గుర్రాల ఫస్ట్ లిస్ట్ హైదరాబాద్ :ఆగస్టు 17రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును ప్రకటించడానికి కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. తొలుత ఈ నెల 18న ప్రకటించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి జాబితాలో లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా 51 మంది పేర్లతో రూపొందించింది. ఈ స్థానాలన్నీ దాదాపుగా సిట్టింగ్లకే కట్టబెట్టింది. స్టేషన్ ఘన్పూర్ లాంటి ఒకటి రెండు […]
Read Moreబి ఆర్ ఎస్ పార్టీకి కలిసొచ్చిన శ్రావణమాసం హైదరాబాద్, ఆగస్టు 17తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతున్నది. శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ నెల 18న శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా […]
Read Moreఅలవాటులో పొరపాటు కడుపులో కత్తెర వదిలేసిన వైద్యురాలు ఎక్స్రేలో బయటపడిన భాగోతం ఏలూరు: ఆగస్టు 16కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతే క్షణాల వ్యవధిలోనే సర్జరీ, బాధితురాలి వివరాలు మాయం చేసేశారు. సర్జరీ చేసిన వైద్యురాలిని రక్షించేందుకు గతంలో అక్కడే పనిచేసిన ఓ వైద్య ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే […]
Read MoreBihar : సీఎం నితీశ్ కుమార్ సభలో భద్రతా లోపం.. యువకుడిని అడ్డుకున్న సిబ్బంది.. పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ […]
Read Moreతెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ :ఆగస్టు:13హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక వెటర్నరీ డాక్టర్కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరిక్రిష్ణ అని అంటున్నారని, ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి […]
Read Moreమహానగరంలో జాతీయ జెండాకు అవమానం..! హైదరాబాద్ :ఆగస్టు 13రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం, మినిస్టర్ కేటీఆర్, నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలో […]
Read More