భారీ వర్షం లో తిరుమలలో తగ్గని భక్తులు రద్దీ

Spread the love

భారీ వర్షం లో తిరుమలలో తగ్గని భక్తులు రద్దీ

తిరుమల :జులై 28
తిరుమలలో భక్తుల రద్దీ నేడు శుక్రవారం కొనసాగుతోంది. గత వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 63,932 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు.. వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 25,862 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…

63 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?