తెలంగాణ డ్వాక్రా మహిళ సంఘాల పనితీరు అద్భుతం హన్మకొండ జిల్లా :తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసించారు. ఇటీవల లడక్ వెళ్లి అక్కడ శిక్షణ ముగించి వచ్చిన హనుమకొండకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది మహిళలు శనివారం హన్మకొండ లోని మంత్రి క్యాంపు […]
Read Moreవాన బీభత్సం కరీంనగర్ జిల్లా :తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.! ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరి కోసం కొన్ని గంటలుగా రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా.. ములుగు […]
Read Moreభారీ వర్షం లో తిరుమలలో తగ్గని భక్తులు రద్దీ తిరుమల :జులై 28తిరుమలలో భక్తుల రద్దీ నేడు శుక్రవారం కొనసాగుతోంది. గత వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 63,932 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు.. వచ్చినట్టు తిరుమల తిరుపతి […]
Read Moreఅంబులెన్స్లో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం హైదరాబాద్:బీఎన్రెడ్డి నగర్లో సోమవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. హై స్పీడ్లో అంబులెన్స్ ఒక్కసారిగా అదుపుతప్పింది. అంబులెన్స్ రాపిడికి ఇంధన ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో క్షణాల్లోనే అంబు లెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అంబులెన్స్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఒక రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ బయలుదేరింది. మార్గ మధ్యలో అదుపుతప్పి ప్రమాదం […]
Read Moreగచ్చిబౌలి ఫ్లైఓవర్పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి హైదరాబాద్:జులై 24గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై సోమవారం తెల్ల వారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొని మరో ఫ్లైఓవర్పై పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం […]
Read Moreతెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? హైదరాబాద్ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల వివిధ అంశాలపై సోషల్ మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్లో చర్చగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై రియాక్ట్ అయిన స్మితా సబ ర్వాల్కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి […]
Read Moreమైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ :జులై 23రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది ఈ సందర్భంగా సీఎం […]
Read Moreనీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా? పల్నాడు జిల్లా:జులై 23తల్లిపొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు ఆర్టీసీ బస్టాండ్ బాత్ రూమ్లో ప్రత్యక్షమైంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. అంతే పురిట్లో పుట్టిన బిడ్డను ఆర్టీసీ బాత్ రూమ్ లో వదిలి వెళ్లిపోయింది. అయితే టాయిలెట్ కోసం వచ్చిన ప్రయాణికులు చిన్నారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని పసికందును రక్షించారు. […]
Read Moreకఠిన శిక్షలు లేని చట్టాలెందుకు ? మణిపూర్ లోని ఇద్దరు కుకి మహిళలపై జరిగిన దారుణ సంఘటన దేశంలోని స్త్రీలకు గల రక్షణ ఏపాటిదో స్పష్టం చేసింది. సంఘటనపై సుమోటాగా స్పందించిన సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం అభినందనీయం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పా, మిగతా సమయంలో కోర్టులు కానీ, మీడియా కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. వాస్తవంగా ఆలోచిస్తే మహిళలపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి హత్యలు, అత్యాచారాలు […]
Read Moreమణిపూర్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్ న్యూఢిల్లీ :పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు […]
Read More