దళిత జాతి గొప్ప కళాకారుడిని కోల్పోయింది. _సాయి చందుకు ఘనంగా నివాళులు _నీవు మా మధ్యలో లేకున్నా మా మనసులో ఎల్లప్పుడూ ఉంటావు తెలంగాణ దండోరా తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. _మీసాల రాము మాదిగ తెలంగాణ ఉద్యమకారుడు, తోటి కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు అకాల మరణాన్ని చింతిస్తూ, తెలంగాణ దండోరా తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల […]
Read Moreబయ్యారం ఎస్బీఐ బ్యాంకులో లో దొంగలు పడ్డారు! బయ్యారం:జూన్ 29మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐలో బుదవారం అర్ధరాత్రి గుర్తు తెలియిని వ్యక్తులు చోరి చేసేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది బ్యాంకు వెనుక ద్వారానికి ఉన్న డ్రిల్ ను తొలగించి తాళాన్ని పగులగొట్టి లోపలకు ప్రవేశించినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకును శుభ్రం చేసేందుకు స్వీపర్ పద్మ వచ్చి చూడగా వెనుక గేటు తాళం తొలగించి ఉంది. దీంతో ఆమె […]
Read Moreగ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ గంగను కిడ్నాప్ చేసిన నక్సల్స్? సుక్మా చతీస్ గడ్ :జూన్ 28బుర్కపాల్ పంచాయతీ ఉప సర్పంచ్ మద్వి గంగను నక్సలైట్లు అపహరించారు.. తాడిమెట్లలోని ఇంటి నుంచి నిన్న రాత్రి నక్సలైట్లు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అపహరణకు గురైన ఉప సర్పంచ్పై నక్సలైట్లు నేడు ప్రజాకోర్టును నిర్వహించనున్నారు. దీంతో ఆ గ్రామంలో మద్వి గంగ ప్రాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. ఉప సర్పంచ్ మాడ్వి గంగను సురక్షితంగా విడుదల చేసేందుకు పలు సంఘాలు, సామాజిక […]
Read Moreరైలు లింకు తెగిపోయింది గార్డు అప్రమత్తత తో తప్పిన ప్రమాదం? మహబూబాబాద్ : కేసముద్రం సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. దీంతో గూడ్స్ గార్డ్ బోగీతోపాటు మరో బోగీని వదిలి ఇంజిన్ వెళ్లిపోయింది. అయితే అప్రమత్తమైన గార్డ్.. వెంటనే లోకో పైలట్కు సమాచారం అందించాడు. దీంతో కిలోమీటరు దూరం వెళ్లిన తర్వాత లోకోపైలట్ రైలును […]
Read Moreనాలుగేళ్లు సహజీవనం తర్వాత వదిలేశాడు సత్తుపల్లి :జూన్ 28నాలుగేళ్లు సహజీవనం చేసిన తర్వాత ప్రియురాలిని వదిలేశాడు ఓ ప్రేమికుడు. దాంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా కల్లూరు అంబేడ్కర్ నగర్ కు చెందిన కోటా విజయ, ఉబ్బన నాగేంద్ర బాబు అనే ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కోటా విజయను రహస్యంగా […]
Read Moreపవన్ కల్యాణ్కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్! భీమవరం:జూన్ 27ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్లో పాల్గొంటున్నాడు. దీంతో […]
Read Moreస్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది యువతులు అరెస్ట్ హైదరాబాద్: జూన్ 27నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్లోని స్పా సెంటర్పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అరెస్ట్ చేశారు. స్పా నిర్వాహకురాలిని ఏపీకి చెందిన శృతిగా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం శృతి ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. ఫీజుకు డబ్బు లేకపోవడంతో నిందితురాలు […]
Read Moreభార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త హైదరాబాద్:జూన్ 27అనుమానం పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు. భార్యా లేదా భర్తలో అనుమానం మొదలైతే వారి కాపురం కలహాల కాపురంగానే మారిపోతుంది. గొడవలు జరిగితే మామూలే గానీ ఆ అనుమానం ప్రాణాలు తీసేవరకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో ఈరోజు తెల్లవారుజామున బోరబండలో చోటు చేసుకుంది. కడదాకా తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట యమపాశంగా మారాడు. అనుమానం అనే రోగంతో రగిలిపోయిన ఆ భర్త.. […]
Read Moreబీఎస్పీ లీడర్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ఖమ్మం జిల్లా దిబ్బగూడెంలో ఘటన ఓ భూవివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎస్పీ లీడర్ మడకం ప్రసాద్పై దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దిబ్బగూడెం సమీపంలో సర్వే నెంబర్ 219/14లో ఐదెకరాల భూమిని బీఆర్ఎస్కు చెందిన సర్పంచ్ నారం రాజశేఖర్ బంధువులు సాగు […]
Read Moreనల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి.. ముక్కలు ముక్కలైన శరీర భాగాలు..కారణం ఇదే! తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బర్కత్ పురా కాలనీ న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలయ్యారు. ప్రమాదం ధాటికి వ్యక్తుల మృతదేహాలు మాంసం ముద్దలయ్యాయి. ఇక […]
Read More