Day: May 16, 2023

తాగిన మైకంలో డ్రైవింగ్.. డీసీఎంను ఢీకొట్టిన లారీ..

May 16, 2023

తాగిన మైకంలో డ్రైవింగ్.. డీసీఎంను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి బ్రహీంపట్నం: తాగిన మైకంలో డ్రైవర్ లారీని అతి వేగంగా నడుపుతూ డీసీఎం వాహనాన్ని డీకొట్టాడు. ప్రమాద స్థలంలో ఇద్దరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. ఆదిభట్ల సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి 1.22కి సమయంలో తుర్కాయంజాల్ చౌరస్తా కు సమీపంలోని తులిప్స్ హోటల్ లో ఒక రిసెప్షన్ లో క్యాటరింగ్ చేసి తిరిగి ఇంటికి […]

Read More

స్పృహ కోల్పోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌

May 16, 2023

స్పృహ కోల్పోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సు డ్రైవర్‌ అనారోగ్యంతో బస్సును నడపడంతో ఆనందపురం కూడలిలో సోమవారం అదుపు తప్పింది. ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ద్వారక బస్సుస్టేషన్‌ నుంచి బస్సు ఉదయం 8 గంటల తర్వాత శ్రీకాకుళం బయలుదేరింది. బయలు దేరినప్పట్నుంచి డ్రైవర్‌ నిర్లక్ష్యంగానే బస్సు నడుపుతూ వచ్చాడు. మధ్యలో పలు చోట్ల డివైడర్‌ ఎక్కించడంతో పాటు ప్రమాదకరంగా నడిపాడు. ఇలా ఆనందపురం కూడలిలో […]

Read More

డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి

May 16, 2023

డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి మహబూబాబాద్ పీహెచ్సీలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి చెందిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. బాలింత మృతికి కారణమైన డాక్టర్ రవిని సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో తమను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా […]

Read More

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు

May 16, 2023

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు ముసలితనంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కొడుకు తల్లిని చంపడానికి ఇంటికి నిప్పు పెట్టాడు. నిజామాబాద్​ జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ, నారాయణ దంపతుల కొడుకు గవ్వల అశోక్. అతడు భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ కంపెనీలో సేల్స్ మన్ గా పని చేస్తున్నాడు. తల్లి చంద్రవ్వ ఊరిలోని ఇంట్లో ఓ రూంలో ఉంటూ మిగిలిన మూడు రూములను రెంట్​కు […]

Read More

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీవ్ర గాయాలు

May 16, 2023

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీవ్ర గాయాలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మార్కాపురం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం సమీపంలో గురిజెల్లి మూలమలుపు వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ […]

Read More

మరో సారి పెద్ద మనసు చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు

May 16, 2023

మరో సారి పెద్ద మనసు చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ పోలీస్ అంటే కొంచెం కరుకుగా ఉంటారన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే, తామూ అందరిలానే అని చాటారు గోషామహల్ ట్రాఫిక్ సీఐ ధనలక్ష్మి. తన స్టేషన్లో హోంగార్డుగా పనిచేసిన శ్రీశైలం కూతురి వైద్యం కోసం లక్షా 85 వేల రూపాయలను జమ చేసి అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలం గతంలో గోషామహల్ ట్రాఫిక్ స్టేషన్లో హోంగార్డుగా పని చేశాడు. ఇటీవల బదిలీపై వేరే స్టేషన్‌కు […]

Read More

500 మద్యం దుకాణాల మూసివేత

May 16, 2023

500 మద్యం దుకాణాల మూసివేత చెన్నై: మే 16మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని 500 దుకాణాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితం డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొంది. డీఎంకే గత రెండేళ్ల పాలనలో టాస్మాక్‌ దుకాణాలను మూయడానికి బదులుగా అదనంగా ఎలైట్‌ షాపులు, బార్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 3న కరుణ శతజయంతి వేడుకలు […]

Read More

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..?

May 16, 2023

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..? సంచలనంగా కేసీఆర్ పథకాలు!ఏలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. ఎన్నికల హామీలు, వాగ్దానాల అస్త్రాలతో అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటున్న గులాబీ బాస్.. ఏ పథకాలను బయటకు బయటకు తీస్తారు? ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తున్నది. వీటికి […]

Read More

తరుగును ప్రశ్నించిన రైతులపై దాడి

May 16, 2023

తరుగును ప్రశ్నించిన రైతులపై దాడి ధాన్యం కొనుగోలులో తరుగును ప్రశ్నించిన ఓ గ్రామ సర్పంచ్‌తో పాటు ఇద్దరు రైతులపై రైస్‌మిల్లు నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చేటు చేసుకుంది. నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావ్‌ పల్లి గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం నుంచి పిట్లం మండలంలోని కుర్తి గ్రామశివారులో ఉన్న వైష్ణవి రైస్‌ మిల్లుకు నాలుగు రోజుల క్రితం లారీని పంపించారు. లారీని […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?