మద్యం మత్తులో బ్రీత్ ఎనలైజర్తో పరార్ డ్రంకెన్ డ్రైవ్’ పరీక్షలకు సహకరించని డ్రైవర్ డోరు పట్టుకుని 50 మీటర్లు వెంబడించిన కానిస్టేబుల్ వేగం పెంచడంతో కింద పడి స్వల్ప గాయాలు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా ఓ మందుబాబు హల్చల్ చేశాడు. బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని కారులో పారిపోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట జంక్షన్ వద్ద […]
Read Moreసీఎం కు నిరసన సెగ.. కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతుల యత్నం అనంతపురం జిల్లాలో సీఎం జగన్కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి వెళ్తుండగా.. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైతులను పక్కకు లాగేయడంతో సీఎం […]
Read Moreబైక్ ఎక్కిన యువతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడు.. పదేపదే వారించినా వినకపోవడంతో.. రాత్రి వేళ రాపిడో బుక్ చేస్తున్నారా! తస్మాత్ జాగ్రతకర్ణాటకలోని బెంగుళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. రాత్రి వేళ తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న ఓ యువతిని ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. వేధింపుల నుంచి తప్పించుకోవడానికి నాగెనహళ్లి సమీపంలో ఓ ప్రైవేట్కాలేజీ సమీపంలో రన్నింగ్లో ఉన్న బైక్పై నుంచి యువతి దూకేసింది.వేగంగా వెళ్తున్న బైక్పై నుంచి దూకడం వల్ల […]
Read Moreబీఆర్ఎస్కు షాకిచ్చిన మహిళా నేత.. పదవికి రాజీనామా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం స్థానిక జడ్పీటీసీ అధికార బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. గార్ల మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ చెందిన గార్ల జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం చేసిన పనులు కావడం లేదని, గార్ల -రాంపురం హై లెవెల్ బ్రిడ్జి, రెగ్యులర్ లేడీ […]
Read Moreరోజులు కాదు… సంవత్సరాలు గడిచినా కేసీఆర్ హామీలు అమలు కావు – ముదిగొండ మండలంలో పర్యటించిన పొంగులేటి – మేడేపల్లి గ్రామంలో వరి, మామిడి, మొక్కజొన్న పంటల పరిశీలన – అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ – మాదాపురం, యడవల్లి గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలకు పరామర్శ – తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న గ్రామదీపికలకు సంఘీభావం ముదిగొండ: రోజులు… వారాలు… నెలలు కాదు… సంవత్సరాలు గడిచినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి […]
Read Moreనమ్మిన ‘బంటు’కు ముకేశ్ అంబానీ ₹1500కోట్ల గిఫ్ట్★ చిన్ననాటి ‘చెస్’ స్నేహితుడే.. (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఏది చేసినా సంచలనమే. తాజాగా ఈయన తన కంపెనీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూ నమ్మిన బంటుగా ఉన్న ఓ ఉద్యోగికి కళ్లు చెదిరే కానుక ఇచ్చారు. ఏ ఖరీదైన వాచో.. లగ్జరీ కారో ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారా..? అంతకు మించేనండోయ్..! ఏకంగా రూ.1500 కోట్ల విలువైన […]
Read Moreవిషాదంమావోయిస్టుల ఘాతుకం.. 10మంది పోలీసులు మృతి (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. […]
Read Moreబంపర్ ఆఫర్.. నాకు ఆ స్టేషన్ కావాలి.. సూర్యాపేట: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్సైల బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.మరో ఐదారు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్సైల బదిలీల వ్యవహారం తెరమీదకి వచ్చింది. సూర్యా పేట జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటుగా కోదాడ, హుజుర్ నగర్, తుంగతుర్తి ఆయా నియోజకవర్గాలలోని మండలాలలో పనిచేస్తున్న కొంతమంది ఎస్సైల పోస్టింగ్ కాలం మరో కొద్ది రోజులలో పూర్తికానుంది. కొద్దిరోజులుగా […]
Read Moreవరంగల్ ఎన్ఐటీ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లేడిస్ హస్టల్ లో మంటలు చెలరేగాయి. రెండవ ఫ్లోర్ లోని ఒక గదిలో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి.అగ్ని ప్రమాదం ధాటికి గదిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వరంగల్ ఎన్ఐటీ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లేడిస్ హస్టల్ లో మంటలు చెలరేగాయి. రెండవ […]
Read More200 మంది ఉద్యోగులను తొలగించిన విద్యుత్ సంస్థ సమ్మెలో పాల్గొనడమే కారణమా? ఇద్దరు యూనియన్ లీడర్ల టర్మినేషన్ కరెంట్ సప్లైపై సమ్మె ప్రభావం లేదు.. ఇయ్యాల విధుల్లోకి రాకపోతే తొలగిస్తాం ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు హెచ్చరిక సమ్మె కొనసాగుతుంది: ఆర్టిజన్ల సంఘం విద్యుత్ కార్మికుల సమ్మెపై విద్యుత్ సంస్థలు తొలిరోజే ఉక్కుపాదం మోపాయి. మంగళవారం సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విద్యుత్ సంస్థల యాజమాన్యం టర్మినేట్ చేసింది. బుధవారం ఉదయంలోగా […]
Read More