జాతీయ జెండా కు అవమానం

Spread the love

జాతీయ జెండా కు అవమానం

చిరిగి పోయిన పట్టించుకోని అధికారులు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా సెంటర్ లో వజ్రో త్సవాల సందర్భంగా ఇందిరా సెంటర్ లో జాతీయ జెండాను ఎగురేశారు…

కానీ ఆ జెండాను భద్ర పర్చడం లో అధికారులు విఫలం అయ్యారు..

పలుమార్లు అధికారుల దృష్టి కి తీసుకెళ్లిన జాతీయ జెండాను తెయలేదు..

ఇప్పుడు జాతీయ జెండా మాసి పోయి,చినిగి పోయి ఉంది..అయినప్పటికీ అధికారులు ఆ జెండా ను తొలగించడం లేదు..

ఇప్పటికీ అయిన అధికారులు ఆ జాతీయ జెండాను తొలిగించి భద్ర పర్చగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

ఇందిరా సెంటర్ లో వజ్రో త్సవాల సందర్భంగా ఇందిరా సెంటర్ లో జాతీయ జెండాను ఎగురేశారు…

కానీ ఆ జెండాను భద్ర పర్చడం లో అధికారులు విఫలం అయ్యారు..

పలుమార్లు అధికారుల దృష్టి కి తీసుకెళ్లిన జాతీయ జెండాను తెయలేదు..

ఇప్పుడు జాతీయ జెండా మాసి పోయి,చినిగి పోయి ఉంది..అయినప్పటికీ అధికారులు ఆ జెండా ను తొలగించడం లేదు..

ఇప్పటికీ అయిన అధికారులు ఆ జాతీయ జెండాను తొలిగించి భద్ర పర్చగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

5,287 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?