ఎస్సై దివాకర్ యాదవ్పై వేటు విద్యార్థులపై చేయి చేసుకున్న అనకాపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్పై వేటు పడింది. ఎస్సై దివాకర్ను వీఆర్ (వీకెండ్ రిజర్వుడ్)కి అప్పగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లిలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డివిజన్ కాలేజీ ప్రాంగణం నుంచి కొంతమంది విద్యార్థులు జై జనసేన అని నినదించారు. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై దివాకర్ యాదవ్ దురుసుగా వ్యవహరించారు. విద్యార్థులను సున్నితంగా మందలించాల్సిన ఎస్ఐ దివాకర్ […]
Read Moreఅనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు.. ముక్కలైన శరీరం ఆనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీ బాలాజీ స్టిక్కర్స్ ప్రేయర్స్ దుకాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం నాటి పెయింట్ డబ్బాలు ఓపెన్ చేస్తూండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సతీష్ అనే వాచ్ మెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు […]
Read Moreపడమటి నరసాపురంలో భూ వివాదం..!! ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా లెక్క చేయకుండా భూ స్వాధీనం పోలీస్ ఉన్నతధికారులకు భూ బాధితులు పిర్యాదు.. ఆత్మహత్యే గతి అంటున్న నిరుపేద భూ భాదితులు..PBC న్యూస్ ప్రతినిధి జూలూరుపాడుభద్రాద్రి కొత్తగూడెంజిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని పడమటి నరసాపురం గ్రామంలోని భూ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ఆత్మ హత్యే గతి అంటున్న. భూ భాదితులు, బాధితులు తెలిపిన వివరాలమేరకు పడమటి నరసాపురం గ్రామ నివాసి అన్నవరపు రామారావు. 161 సర్వే […]
Read Moreయువతితో బీజేపీ ఎమ్మల్యే రాసలీలలు.. ఫొటోలు వైరల్ అవ్వడంతో..! WEB DESC : సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఇలా సెలబ్రిటీల జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని వారి అభిమానులు అనుకుంటారు. ఫ్యాన్స్తో పాటు ప్రముఖుల జీవితాలపై సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి ఉంటుంది. అయితే సెలబ్రిటీలు మంచి చేస్తే ఎంత వైరల్ అవుతుందో ఏమో గానీ.. ఏదైనా తప్పు చేసినా, చెడు చేసినా వెంటనే అందరికీ తెలిసిపోతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ […]
Read Moreవ్యక్తిపై కర్రలతో దాడి.. తీవ్ర గాయాలుచేర్యాల: మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన సూర్మ లింగం పై కర్రలతో నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని వీరన్నపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కుమారుడు సూర్న ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన సూర్న మల్లేశం, పెద్దింటి ప్రసాద్, జప్రపు భాస్కర్, రొమాల కనకయ్య బుధవారం గత రాత్రి గ్రామంలో ప్రదర్శించిన బలగం […]
Read Moreఆన్లైన్ గేమ్ లకు బానిసై.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య.. ఆన్లైన్ గేమ్ లకు బానిస అయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శివ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. NFC లో టెక్నికల్ విభాగం లో పనిచేసే వరదా శివ ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారుపూర్తీగా గేమ్స్ లకు బానిస అయ్యాడు. డబ్బులు పెడుతూ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన తను తనకు వచ్చిన సాలరీ డబ్బును మొత్తం ఆన్లైన్ […]
Read Moreపింఛను కోసం తిరిగి తిరిగి..సచివాలయంలోనే మృతి వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన వృద్ధుడు మెట్లెక్కుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచారు.ఈ సంఘటన బాపట్ల జిల్లా నగరం మండలంలో గురువారం చోటు చేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. పింఛను ఇచ్చేందుకు గ్రామ వాలంటీరు ఇంటికి రాకపోవడంతో విసుగు చెందిన వృద్ధుడు.. అద్దంకివారిపాలేనికి చెందిన కేసన మస్తాన్రావు (78) సచివాలయానికి వెళ్లారు. వేలిముద్రలను యంత్రం తీసుకోవడం లేదని, ధ్రువపత్రాలతో రావాలని అక్కడి అధికారులు ఆయనకు సూచించారు. అలా ఒకటికి […]
Read Moreఅన్నం తినేందుకు వెళ్తూ అనంతలోకాలకు.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొని కండక్టర్ మృతి మంచిర్యాల ఆర్టీసీ డిపో గేటు ఎదుట ఘటన మృతుడు ఆదిలాబాద్ డిపోకు చెందిన కండక్టర్ విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ కండక్టర్ అన్నం తినేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు బస్సు టైరు కిందపడి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గేటు ఎదుట చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం భరంపూర గ్రామానికి చెందిన బాతూరి గంగారాం (54) […]
Read Moreసోనియా గాంధీ క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం.. దేశ రాజధాని ఢిల్లీలోని సమల్కా కపషేరా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్లో ఉన్న కలప గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా గోదామ్ మొత్తం మంటలు వ్యాపించాయి. గోదామ్లో కలప పెద్దసంఖ్యలో ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల […]
Read More