చెరువును తరిపిస్తున్న మధిర ట్యాంక్ బండ్ రోడ్డు..? అకాల వర్షానికి పెద్ద ఎత్తున నీటిమడుగుల్లా మారిన ట్యాంక్ బండ్ నూతన రహదారి ఇంజనీర్ లోపమా..? కాంట్రాక్టర్ వైఫల్యం..? అధికారులు నిర్లక్ష్యమా..? కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయని అధికారులు …కాంట్రాక్టర్ పాత చెరువు కట్టనే తలపిస్తున్న కొత్త గా నిర్మించిన మధిర చెరువు కట్ట . సిపిఐ జిల్లా నాయకులు బెజవాడ రవి బాబు Pbc న్యూస్ ప్రతినిధి మధిర ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ తిరుగుతున్న మధిర నుండి […]
Read Moreమహిళా ప్రొఫెసర్పై దాడి.. నడి రోడ్డుపై లాక్కెళ్లి మరీ దుండగుడి దారుణం Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ఒక దుండగుడు మహిళా ప్రొఫెసర్పై దాడి చేసి, రోడ్డుపై లాక్కెళ్లాడు. ఈ ఘటన తిరుచ్చిలో గత ఆదివారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ […]
Read Moreపట్టాభూమి ఆక్రమణకు కుట్ర— నా కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారకుడు సర్పంచ్— నాయకన్ గూడెం సర్పంచ్ కాసాని సైదులుపై కఠిన చర్యలు తీసుకోవాలి— విలేకరుల సమావేశంలో బాధితుని తల్లిదండ్రులు పోలెబోయిన వెంకన్న, సరోజిని Pbc న్యూస్ ప్రతినిధి ఖమ్మం : పట్టా, పాస్ పుస్తకం కలిగి గత 15 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకునేందుకు దేవాలయం, ఇతర కారణాల పేరుతో నాయకన్ గూడెం సర్పంచ్ కాసాని సైదులు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ.. అవమానకరంగా నోటికొచ్చినట్లు దూషించి నా […]
Read Moreతాగండి, తినండి, సె*** చేయండి… విద్యార్ధులకు వర్మ సూచనలు! RGV Controversial Comments at Nagarjuna University: ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా ఉన్న రాంగోపాల్ వర్మ తర్వాతి కాలంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద సినిమాలు చేస్తూ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేసుకుంటున్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తినండి, తాగండి, సె*** చేయండి అంటూ విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు. హ్యాపీగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోండి అని […]
Read Moreహైదరాబాద్ లో దారుణం.. 4 ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే జీవిస్తున్నామా లేక జంతువుల మధ్య బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది.4 ఏళ్ల చిన్నారి నుంచి 50 ఏళ్ల మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. అయితే ఈ ఘటనలు మరువకముందే […]
Read Moreమేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..!– పొంగులేటిని వారి అనుచరులను విమర్శించే స్థాయి ఉందా మీకు…?– రోడ్లకు ప్యాచ్లు వేయడాన్ని కూడా అభివృద్ధి అంటారా మంత్రి !– డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కృష్ణచైతన్యకు మాట్లాడే అర్హత లేదు– మీ పార్టీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త– విలేకరుల సమావేశంలో పొంగులేటి వర్గ నేతలు దొడ్డా నగేష్, మలీదు జగన్, పరికపల్లి శ్రీను, కొప్పుల చంద్రశేఖర్ ఖమ్మం […]
Read Moreఈడి విచారణలో హైడ్రామా ఉదయం నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లతోపాటు ఎంపీలతో కలిసి కార్యాచరణ పై చర్చించిన కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేనని ఈడీకి చెప్పిన కవిత ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడుతానని తొలత సమాచారం ఇచ్చిన కవిత అనంతరం న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు […]
Read Moreహైదరాబాద్ లో వాల్ పోస్టర్ల కలకలం.. బీఎల్ సంతోష్ ఫొటో వైరల్.. హైదరాబాద్ నగరంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. బీఎల్ సంతోష్ కనబడుట లేదు అంటూ ఫొటోలు హైదరాబాద్ సిటీలో వెలిశాయి. వాల్ పోస్టర్లు సిటీలోని చాలా ప్రాంతాల్లో వెలిశాయి. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అని గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. పట్టిచ్చిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు.. బహుమానం అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. దీంతో […]
Read Moreనగ్న చిత్రాలు.. బూతు చాటింగ్లు… ఈ ప్రవీణ్ కేసినో ప్రవీణ్నే మించిపోయాడు ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులకు చిక్కిన ప్రవీణ్ వ్యవహారం కూడా చికోటి ప్రవీణ్ ఉదంతం లాగే ఉంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. అయితే రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజు మాత్రం పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాడు. ప్రవీణ్ సూచన మేరకు అతడు ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా […]
Read Moreలిక్కర్ కేసులో ట్విస్ట్: ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. అయితే, కవిత తన పిటిషన్లో కీలక వివరాలను కోర్టు […]
Read More