కవిత నోటీసులకు తెలంగాణ సమాజానికి సంబంధమేంటి?: యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి “పంపకాల్లో తేడా వచ్చి కల్వకుంట్లకు కవితకు నోటిసులు ఇస్తే దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం. మీ కుటుంబంలోని నలుగురికి సంబంధం ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని చల్గల్ గ్రామం నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం జగిత్యాల కొత్తబస్టాండ్ […]
Read Moreచెల్లి కోసం ఢిల్లీకి మంత్రి కేటీఆర్.. మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. రేపు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతిక మద్దతు ఇవ్వడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే కేటీఆర్ ఉండనున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కవిత ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు […]
Read Moreరేపు కవితను అరెస్ట్ చేయొచ్చు: సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ”రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం” అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ”బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. మహా […]
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం లో కొత్త ట్విస్ట్ MLC కవితకు ఊరట లభించేనా? డిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇదివరకు ఈడీ (Enforcement Directorate)కి వాంగ్మూలం ఇచ్చిన హైదరాబాద్ వ్యాపారవేత్త..రామచంద్ర పిళ్లై… తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్లో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించాల్సిందిగా ఈడీకి నోటీసు పంపింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇటీవల రామచంద్ర పిళ్లై… తాను తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]
Read Moreబీఆర్ఎస్, మజ్లిస్ జెండాలను చూస్తేనే మహిళలు వణికిపోతున్నారు ‘‘ తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే నేరస్తులను కాపాడే పార్టీలు ఆ రెండు. సినిమాల్లో విలన్లను చూస్తే ఎట్లా పారిపోతారో… ఆ రెండు జెండాలను చూస్తే ఆడవాళ్లు భయపడి ఇంట్లో తలుపులు వేసుకునే దుస్థితి ఏర్పడింది’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మహిళా సమస్యలపైనా, మహిళలకు […]
Read Moreబిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ఖరారు, త్వరలో తెలంగాణ ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ తేదీని ప్రకటిస్తారు, రాష్ట్ర కాంగ్రెస్ లో పార్టీ శ్రేయస్సు కోసం టీపీసీసీ అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు ఏఐసీసీ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి త్వరలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా లో హాత్ సే హాత్ జోడో యాత్ర చేయబోతున్నారు అని, […]
Read Moreప్రేమపాశం.. యమపాశం! హైదరాబాద్లో యువకుడి హత్యఖమ్మం జిల్లాలో మరో ఘటన ప్రేమికుడిపై యువతి కుటుంబ సభ్యుల దాడి.. గాయాలతో మృతి! కామేపల్లి, ఖమ్మం గ్రామీణం : హైదరాబాద్ పాత బస్తీలో వేర్వేరు మతాలకు చెందిన యువతీయువకుడు ప్రేమించుకున్నారు. గురువారం తెల్లవారుజామున యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో ఘటనలో ఖమ్మం జిల్లాలో ఓ యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే. ఇరు కుటుంబాలూ వారి […]
Read Moreఇక్కడ నేను చెప్పిందే వేదం.. కార్మికులంతా నా కనుసన్నల్లో పని చేయాలి“వైరా మున్సిపాలిటీలో నేను చెప్పిందే వేదం… కార్మికులంతా నా కనుసన్నల్లోనే పని చేయాలి. నేను చెప్పినట్లే వినాలి. చెప్పింది వినని కార్మికుల సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. వైరా మున్సిపాలిటీలో నేను చెప్పిందే వేదం… కార్మికులంతా నా కనుసన్నల్లోనే పని చేయాలి. నేను చెప్పినట్లే వినాలి. చెప్పింది వినని కార్మికుల సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నా మాట వినకుంటే […]
Read Moreమీడియాతో మాట్లాడుతున్న సర్పంచ్ నవ్య కోరికతీర్చమని బీఆర్ఎస్ నేత వేధిస్తున్నడు ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపణ ధర్మసాగర్, జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీరుపెట్టారు. మం డలంలోని ఓ మహిళా నేత, కొందరు ప్రజాప్రతి నిధులు, ముఖ్య నాయకులు సదరు నాయకుడి […]
Read More