మానవత్వం చాటుకున్న పోలీసులు..! రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. పెట్టుబడుల భారం, ఎరువుల కొరత, కూలీల కొరత, నీటి కొరత, విత్తనాల సమస్య.. ఇలాంటివన్నీ ఎదుర్కొని, ఆరుగాలం చెమటోడ్చి కష్టపడినా.. చివరికి పంట చేతికొచ్చే దశలో ప్రకృతి వైపరీత్యాలు వారి ఆశలపై కన్నీళ్లు చల్లే ముప్పు ఉంది. ప్రస్తుతం అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విషాదాలనే నింపుతున్నాయి. అలాంటి కష్ట సమయంలో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. అకాల వర్షం నుంచి పంట తడవకుండా కాపాడేందుకు […]
Read Moreమరో పెళ్లి సిద్ధపడ్డ ప్రియుడి గొంతు కోసి హత్య చేసిన ప్రియురాలు web browser : గుంటూరు జిల్లా జిల్లా తెనాలి మండలం కఠివరం గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న గద్దె రాముకు ఆమని అనే మహిళతో పరిచయం ఉంది. రాముకు వివాహం కాలేదు. ఆమనికీ మాత్రం వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్తతో విడిపోయి దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. రాము,ఆమని మధ్య ఏర్పడిన పరిచయం కాలక్రమంలో వివాహేతర సంబంధానికి దారి తీసింది. […]
Read Moreలిక్కర్ స్కాములో కొత్తకోణం బి ఆర్ యస్ కు 75కోట్లు ఇచ్చా మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తీహార్ జైలు నుంచి ఓ లేఖ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్, సత్యేంద్ర జైన్ చెప్పినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశాడు. రూ.15 కోట్ల చొప్పున ఐదు సార్లు […]
Read Moreరోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి హెల్మెట్ ధరించిన కూడా దక్కని ప్రాణం కొన్నేళ్ల కిందటే భర్త చనిపోవడంతో అనాధలైన పిల్లలు… కరీంనగర్ పట్టణంలోని అల్కాపురికాలనీలో నివాసం ఉంటున్న బండ రజిత… ఇల్లంతకుంట మండలం మోడల్ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రజిత ఉదయం తన స్కూటీ పై వెళ్తూ పద్మ నగర్ లోని ఓ బై పాస్ రోడ్ ప్రక్కనున్న ప్రయవేట్ స్కూల్ వద్ద తన వాహనాన్ని నిలిపే సమయంలో…తన స్క్యటి ని రెడీమిక్స్ […]
Read Moreమళ్లీ దొంగల చేతికే తాళాలిస్తారా? -టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తారా? -కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే -సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే -నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే -ట్విట్టర్ టిల్లు ఖబడ్దార్…. ప్రధానిని బ్రోకర్ అంటావా? -మీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్ -అభివ్రుద్ధిపై చర్చించకుండా బీజేపీని తిడుతూ టైం పాస్ రాజకీయాలు చేస్తారా? -లిక్కర్, డ్రగ్స్ సహా ఏ దందాను వదిలిపెట్టని కుటుంబం మీది పరువు లేనోడు నాపై పరువు నష్టం దావా వేసిండు […]
Read Moreఅశ్వారావుపేట లో ఫారెస్ట్ ఆఫీస్ పై దాడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలో శుక్రవారం గంగానమ్మ గుడి ధ్వజ స్థంభం కోసం తెచ్చిన కలపను ఫారెస్ట్ రేంజర్ తన సిబ్బందితో కలిసివచ్చి గురువారం రాత్రి గుడి వద్ద ఎవరూలేని సమయంలో ముక్కలుగా కోసి తీసుకెళ్లారని ఆగ్రహం చెందిన గ్రామస్థులు అశ్వారావుపేట ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరిన హిందూ సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా […]
Read Moreకేటీఆర్ ఏమైనా రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా..! ధర నిర్ణయించి అగ్రిమెంట్ చేసుకోవడానికి?: రేవంత్ రెడ్డి హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై..టీఎస్పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా పేపర్ లీకేజీకేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఈడీకి గురువారం […]
Read Moreమంచం పక్కనే వాటర్ హీటర్.. చంటిబిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం విజయవాడపశ్చిమ : కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది. కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి […]
Read Moreఅభ్యర్థులకు షాక్.. మొత్తం 15 పేపర్లు లీక్! TSPSC : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. ఆ సంస్థపై కాస్తో, కూస్తో ఉన్న నమ్మకం కూడా పోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు తెలుస్తున్నాయి. గ్రూప్ 1, AE, AEE, JL, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ విభాగాల్లో మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు ప్రత్యేక […]
Read Moreకృష్ణా నదిలో డెడ్బాడీ.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య 7 నెలల తర్వాత జాలర్ల వలకు చిక్కింది దేవరకొండ : కృష్ణా నది బ్యాక్వాటర్లో జాలర్ల వలకు ఓ డెడ్బాడీ చిక్కింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే అతడిని ఏడు నెలల క్రితం హత్య చేయించినట్లు తేలింది. నేరేడుగుమ్ము పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం లావుడ్య తండాకు చెందిన ధరావత్ రాగ్యానాయక్(40) హైదరాబాద్లో టాక్సీ డ్రైవర్ గా చేస్తున్నాడు. రాగ్యానాయక్భార్య రోజా […]
Read More