
రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై!
కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో పార్టీ 85వ ప్లీనరీలో సమావేశంలో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందన్నారు.
భారత్ జోడో యాత్రను పార్టీకి కీలక మలుపుగా అభివర్ణించారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందన్నారు.
123 Views