ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విద్యార్థి.. ఆ తరువాత…! విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయినిపై దాడికి తెగబడ్డాడు ఓ స్టూడెంట్. మార్కుల జాబితా ఇవ్వడం లేదన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అశుతోష్ శ్రీవాస్తవ.. బీఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పూర్వ విద్యార్థి. గతేడాది జులైలో బి ఫార్మసీలో పాస్ అయ్యాడు. […]
Read Moreచత్తీస్గఢ్ లో మావోయిస్టులు , జవాన్లు మధ్య ఎదురు కాల్పులు ముగ్గురు డిఆర్ జి జవాన్లు మృతి సుక్మాకు చెందిన జగర్గుండా నుండి డిఆర్జి పార్టీ -రావేజ్డ్ మావోయిస్టులు కూంబింగ్ కు వెళ్ళగా పోలీసు పార్టీ మావోయిస్టుల మధ్య జాగ్ర్గుండ మరియు కుండ్డ్ మధ్య జరిగిన ఎన్కౌంటర్… ముగ్గురు DRG జవాన్లు మృతి… 01) ఆసి రామురామ్ నాగ్02) అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజామ్ జోగా03) సైనిక్ వాన్జామ్ భెమా…గా గుర్తింపు 141 Views
Read Moreరాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై! కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో పార్టీ 85వ ప్లీనరీలో సమావేశంలో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందన్నారు. భారత్ జోడో యాత్రను పార్టీకి కీలక మలుపుగా అభివర్ణించారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందన్నారు. 137 Views
Read Moreఏసీబీ తనిఖీలలో పట్టుబడిన మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు 50000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి […]
Read Moreసర్పంచ్, యూత్ సభ్యుడి వేధింపులు..? నర్సంపేట జిల్లా ఆస్పత్రికి తరలింపు .. నర్సంపేట : సర్పంచ్, గ్రామ యూత్ సభ్యుడి వేధింపులు భరించలేక ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బోటిమీది తండాకు చెందిన కునుసోతు నీలా బోటిమీది తండాతోపాటు నాజీతండాలో ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. రెండు, మూడు నెలలుగా నాజీతండా సర్పంచ్ బాలకిషన్, గ్రామ యూత్ సభ్యుడు శ్రీనివాసులు ఆశా వర్కర్ […]
Read Moreవిద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నలుగురు ఉపాధ్యాయులు, డ్రైవర్పై కేసు నమోదు మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ వేధించడం ప్రారంభించారు. నలుగురు ఉపాధ్యాయులు, పాఠశాల బస్సు డ్రైవర్ ఇలా ప్రవర్తిస్తుండడంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై దాడికి యత్నించారు. ఒక దశలో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. […]
Read Moreనిజామాబాద్లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య ఆదిలాబాద్: నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్ట్ల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని దాసరి హర్షగా గుర్తించారు. అతడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం. హర్షం శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సి ఉండగా.. హాస్టల్లోనే ఉండిపోయాడు. అనుమానం […]
Read Moreఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమీషన్ దారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు రైతులను బంధించేందుకు కమీషన్ దారులు వ్యవసాయ మార్కెట్ గేట్లు మూసివేసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత ఖమ్మం వ్యవసాయ మార్కెట్ […]
Read Moreఇన్నోవా కారు బీభత్సం..పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతుండగా.. మేడ్చల్: ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన సంఘటన మేడ్చల్ పట్టణంలోని 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగం కారణంగా అదుపుతప్పి ఏజీఎస్ వెంచర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని ఎదురు రోడ్డులోకి […]
Read Moreపరువు హత్య.. తల, మొండెం వేరుచేసిన వైనం కాపురానికి వెళ్లని కన్న కూతురును కడతేర్చిన తండ్రి పాణ్యం గ్రామీణం : కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన సంఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాణ్యం ఎస్సై సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె ప్రసన్న(21) కు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరుతో వివాహం జరిపించారు. […]
Read More