మేలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1, 2, 3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర విభాగాల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడ్డాయి. దాదాపు అన్ని రకాల నోటిఫికేషన్లు వెలువడడమే కాకుండా వాటి నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రూప్-1, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు కూడా చేరుకుంది. ఇక మిగిలింది ముఖ్యమైన ఒకే ఒక నోటిఫికేషన్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్. ఎంతో మంది అభ్యర్థులు […]
Read Moreకలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం.. జనగామ: రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని, తిరిగి తమ భూమి తమకు పట్టం చేసి ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పురోగతి లేకపోవడంతో విసుగు చెందిన దంపతులిద్దరూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నానికి పూనుకున్న ఘటన జనగామ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం కావడంతో కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కొనసాగుతుంది. కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, […]
Read MoreBREAKING: HYD: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిమ్మల రమాదేవి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతదేహాన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి కళాశాల యాజమాన్యం తరలించింది. మృతదేహం ఎక్కడ ఉందో కళాశాల యాజమాన్యం తమకు చెప్పడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.BREAKING: పీర్జాదిగూడ శ్రీచైతన్య […]
Read Moreకంటి చూపులేని రాణిపై..గంజాయి మత్తులో దారుణం అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో నరికి చంపాడు ఓ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీయడంతో తనకేమీ తెలియదని, రాణి తన చెల్లిలాంటిదని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే విచక్షణ […]
Read Moreవివాహితపై యువకుడి వేధింపులు.. ఆపాలన్నందుకు అనుచరులతో కలిసి ఫ్యామిలీపై కత్తులతో దాడి Young Man Attacked : విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దాడి చేసిన వారిలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు […]
Read Moreనిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం.. సడన్గా కారు డోరు తీయడంతోహైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్ డోర్ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్కు తీవ్ర గాయాలై మృతి చెందగా, అతని కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్ పెంటయ్య(45) ఆదివారం కొంపల్లిలో చదువుతున్న కుమారుడు శ్రీతేజను తీసుకుని […]
Read Moreహైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం.. 3 బస్సులు అగ్నికి ఆహుతి హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మురవక ముందే.. తాజాగా నగరంలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పార్కింగ్ స్థలంలో ఉన్న 3 బస్సులు అగ్నికి […]
Read Moreఅర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి పంజగుట్ట: పంజగుట్టలో అర్ధరాత్రి 15 మంది యువకులు కార్లల్లో వచ్చి హల్చల్ చేశారు. ఓ యువకునిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మంకు చెందిన ఇస్లావత్ జయరామ్ నార్సింగ్లో నివాసముంటాడు. ఖమ్మంలో ఇతను ఉండే ఏరియాలోనే దేవరగట్టు శ్రీరామ్ అలియాస్ శ్రీధర్ ఉంటాడు. వీరిద్దరికీ పడదు. తరచూ గొడవలు జరుగుతుంటాయి. గత ఆరు నెలలక్రితం గుజరాత్లో శ్రీరామ్ను మనుషులను పెట్టి కొట్టించాడు జయరామ్. దీంతో కక్ష […]
Read Moreచికెన్ ధర ఆల్టైం రికార్డ్.. కేజీ రూ.720 Chicken Prices At Historic High Across Pakistan: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. చికెన్ ధర ఆకాశాన్నంటింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. కిలో రూ.720కి చికెన్ ధర పెరిగింది. అయితే.. ఇది మన దేశంలో కాదులెండి, పొరుగు దేశం పాకిస్తాన్లో. కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720 ఉండగా.. ఇస్లామాబాద్, రావల్పిండి సహా ఇతర నగరాల్లో రూ.700-705 మధ్యలో ఉంది. అయితే.. లాహోర్లో మాత్రం రూ.550-600 […]
Read Moreతెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు – అర్హతలివే? కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ‘మహర్షి వేదవ్యాస్ ఔట్సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్మెంట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు […]
Read More