లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి లంచగొండిని అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వెంటనే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి సయ్యద్ పాషను ఏసీబీ అధికారులు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. గ్రామంలో ఇంటి అనుమతి కోసం 14 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిలో బాధితుడు ఏసీబీనీ ఆశ్రయించాడు. డిమాండ్ ప్రకారం 14వేలలో రూ. 6వేలు లంచం పాషా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు […]
Read Moreడా|| ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించం ◆ బిఎస్సీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్ ◆ ఆధిపత్య కుల పార్టీలలో కీలుబొమ్మలుగా బహుజన నాయకులు ◆ ఓట్లు మావి.. చీల్చేది మీరు…◆ బహుజన ఓట్లు బీఎస్సీతోనే ఖమ్మం ప్రతినిధి, జనవరి 31 : తమ నాయకుడు డా|| ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించేది లేదని బీఎస్సీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ […]
Read Moreతెలంగాణ బడ్జెట్ ఫిబ్రవరి 6న.. ప్రభుత్వం, గవర్నర్ రాజీతో మారిన సీన్.. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మారింది. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 3వ తేదీన కాకుండా.. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్కు గవర్నర్ ఆమోదముద్ర వేయని దరిమిలా.. అటు ప్రభుత్వం, ఇటు గవర్నర్ మధ్య జరిగింది ఒప్పందంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అసెంబ్లీని ప్రోరోగ్ చేయనున్నారు గవర్నర్.. ఆ వెంటనే కొత్త సెషన్ కోసం రాజ్ భవన్ నుంచి […]
Read Moreఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన.. త్వరలో తాను కూడా అక్కడికే అంటూ..అంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్.మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు రావాలని ఆహ్వానించారు సీఎం జగన్. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ […]
Read Moreపోడు రైతులకు శుభవార్త.. ఫిబ్రవరిలో పట్టాల పంపిణీతెలంగాణలో కొన్నేళ్లుగా పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడబోతోంది. రాష్ట్రంలోని పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోడుభూముల దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా సర్వేను పూర్తిచేశామని […]
Read Moreకోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్లో రచ్చ!! కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా పార్టీలోని శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నల్గొండలో పోస్టర్లు వెలిశాయి. కోమటిరెడ్డి టార్గెట్ గా నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి […]
Read Moreకలెక్టరేట్లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం.. రేవంత్ రియాక్షన్ ఇదేహైదరాబాద్: నిజామాబాద్ జిల్లాల్లో నందిపేట సర్పంచ్ దంపతులు.. సాంబారు వాణి, తిరుపతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిల్లులు రాకపోవడంతో గ్రామంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నానని, అప్పులు చేసి అభివృద్దివ చేశానని తిరుపతి వాపోయారు. ఇక, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ ట్విట్టర్ వేదికగా..’ఊరి కోసం అప్పు చేసి అభివృద్ధి చేసిన పాపానికి […]
Read Moreమహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ.. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన మహిళకు అసభ్య సందేశాలు దేహశుద్ధి చేసిన బాధితురాలు.. అధికారులకు ఫిర్యాదు పాయకరావుపేట: ఇంటి స్థలం మంజూరు చేయాలంటే నన్ను ప్రేమించు… పక్కా గృహం నిర్మించుకోవాలంటే పక్కలోకి రా… అంటూ ఒక వీఆర్వో దళిత మహిళతో బేరసారాలు సాగించాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ బంధువుల సమక్షంలో వీఆర్వోకు దేహశుద్ధి చేసింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ […]
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్.తెలంగాణ గురుకులాల్లో 6వేల పోస్టులకు భర్తీకి పచ్చజెండా..!! తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందేందుకు కేసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు షురూ చేసింది.ఈమధ్యే బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 11వేలకు చేరుకుంది న్యాయవివాదాల పరిధిలోని పీఈటీ, పీడీ తదితర పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత తొందరగా […]
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లా…. ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..బస్సులోని 15 మంది విద్యార్థులకు గాయాలు…వారిని ఆస్పత్రికి తరలింపు…ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదంపై కలెక్టర్ ఆరా…ప్రమాద వివరాలు డీఈవోను అడిగి తెలుసుకున్న కలెక్టర్…గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం… రాజన్న సిరిసిల్ల జిల్లా…. ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..బస్సులోని 15 మంది విద్యార్థులకు గాయాలు…వారిని ఆస్పత్రికి తరలింపు…ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదంపై కలెక్టర్ ఆరా…ప్రమాద వివరాలు […]
Read More