కామాంధులను కఠినంగా శిక్షించండి ఖమ్మం పట్టణంలో టేకులపల్లి కెసిఆర్ టవర్ లో 5 ఏండ్లు చిన్నారీపై అత్యాచారయత్నం సంఘటననూ దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ తీవ్రంగా ఖండించింది. మొన్న హైదరాబాద్ సంఘటన మరిచిపోక ముందే మరో అఘాయిత్యం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. నేడు ఇటువంటి కామాందుల మద్య చిన్నారులను కాపాడుకోవటం ఎలా అని తల్లిదండ్రులు భయాందళనలో ఉన్నారని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ కావేటి రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కెసిఆర్ టవర్లో […]
Read Moreతెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ఎనిమిదేళ్లుగా భారతదేశం నిర్భందంలో ఉంది. భావస్వేచ్ఛే కాదు బతుకు స్వేచ్ఛ కూడా కరువైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారు. తప్పును ఎత్తి చూపడాన్ని నేరం అంటున్నారు. బ్రిటీష్ వాడు విభిజించి పాలించిన సిద్ధాంతం బీజేపీ పాలనలో మళ్లీ పురుడు పోసుకుంది. ప్రజల వేషభాషలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు లోబడాల్సిన దుస్థితి. ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైంది. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువశక్తి నిర్వీర్యమైపోతోంది. చమురు […]
Read Moreకీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితోకరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. […]
Read Moreభారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి హైదరాబాద్:-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని పేపరస్ పోర్టు రిసార్ట్స్ సమీపంలో యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 125కేవీ, 62 కేవీ జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని […]
Read More8న సంపూర్ణ చంద్రగ్రహణం కోల్కతా: దేశంలో కోల్కతాతో పాటు వివిధ ప్రాంతాల్లో నవంబరు 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇటీవల పలుచోట్ల పాక్షిక సూర్యగ్రహణం కనిపించిన సంగతి తెలిసిందే. అనంతరం పక్షం రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడుతున్నట్లు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేవీప్రసాద్ దువారీ తెలిపారు. భారత్తో పాటు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యా.. ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికాలు.. ఉత్తర అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. కొన్ని లాటిన్ అమెరికా […]
Read Moreకన్నీటిని మిగిల్చిన కేబుల్ బ్రిడ్జి.. ఈ వంతెనను ఎప్పుడు కట్టారు?గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కూలిపోయి మొదట మృతుల సంఖ్య 60 మంది వరకు ఉండగా, తర్వాత 90 మందికిపైగా చేరింది. కేబుల్ బ్రిడ్జిపై మొత్తం 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మచ్చు నదిపై కొత్తగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనను మూడు రోజుల […]
Read Moreమామూలు మత్తులో సారపాక పంచాయతీ…? ప్రమాద భరితంగా సారపాక సంత…? ఎన్ హెచ్ రోడ్ పైనే దుఖనాలు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు… చిరు దుఖనా లకి అధికంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నా సంత నిర్వాహకుడు…? సారపాక సంత నిర్వాహకుడు పట్టించు కొని ట్రాఫిక్ నిబంధనలు… ప్రదేశాలు అస్తవ్యస్తం…? కనీస సౌకర్యాలు నీల్…? గ్రామ పంచాయితీ నిభందనలు పాటించని సంత నిర్వాహకుడు…? Pbc న్యూస్ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం సారపాక లో వారానికి […]
Read More: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి పెన్షన్.. పూర్తి వివరాలు.. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారికి శుభవార్త. మీరు ఉద్యోగం చేస్తూ 10 ఏళ్లు పూర్తి చేసినట్లయితే ఈ వార్తను తప్పనిసరిగా చదవి తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే యోచనలో ఉంది. పెన్షన్ సౌకర్యం.. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 ఏళ్లు పనిచేస్తే ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం పెన్షన్ […]
Read More86 మంది బానిస ఎంఎల్ఏ ఎస్ , 15 మంది దద్దమ్మ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి హాట్ ట్వీట్ మునుగోడు బై పోల్ ప్రచారం చివరి దశకు చేరింది. నేతల మధ్య విమర్శలు కూడా హోరెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. మంత్రి కేటీఆర్, బండి సంజయ్ కూడా విమర్శల జడి వాన కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి రావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మునుగోడులో బస.. బీజేపీ అభ్యర్థి […]
Read Moreబండిపై టిఎన్జీవోల భగ్గు నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన : టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజేందర్ పిలుపు అమ్ముడు పోయామని అనడంలో అర్థం లేదురాజకీయాలకు మేం దూరంగా ఉంటాం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తగిన గుణపాఠం చెబుతాం అహేతుక ఆరోపణలు చేస్తే సహించబోం రాష్ట్ర టీఎన్జీవో ఉద్యోగులపై భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉపసహరించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఎం. రాజేందర్ హెచ్చరించారు. […]
Read More