మునిసిపాలిటీ ఆఫీసులో పట్టపగలే ఉద్యోగుల రాసలీలలు..?! మహబూబాబాద్ : మానుకోట మునిసిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగి రాసలీలలకు పాల్పడుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్గా చిక్కినట్లు సమాచారం. ఈనెల 21న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కాపాడేందుకు పోలీసులపై రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. ఈనెల 21న సెలవు దినమైన ఆదివారం రోజున అర్జంట్ పని ఉందని చెప్పి ఇంటి నుంచి […]
Read Moreకుటుంబాన్ని తగులబెడుతానని బెదిరింపు.. మంత్రిపై కేసు నమోదు హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి కుటుంబాన్ని బెదిరించారు. మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని తగులబెడుతా అని హెచ్చరించారు. దాంతో పోలప్ప కుటుంబం మంత్రి ఆనంద్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే […]
Read Moreస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, […]
Read Moreప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. కానీ ఆ పని చేయకుండా, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల పైన విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆ కోవలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే సమస్యను చెప్పుకోవడానికి తన కాన్వాయ్ ని అడ్డుకున్న మహిళలపై విరుచుకుపడ్డారు.రోడ్డు కోసం ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలబడ్డ మహిళలు అసలు ఇంతకీ ఏం జరిగిందంటే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో కొత్తగా మంజూరైన పెన్షన్ల […]
Read Moreఅక్రమాలకు, హింసకు పాల్పడిన ఇద్దరు బీజేపీ నాయకులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. చైల్డ్ ట్రాఫికర్స్ నుంచి ఏడు నెలల బాలుడిని కొనుగోలు చేసిన ఆరోపణలపై ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. వినీతా అగర్వాల్, ఆమె భర్త కృష్ణ మురారి అగర్వాల్ లకు కుమార్తె ఉంది. అయితే తమకు మగ బిడ్డ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ఏడు నెలల శిశువును రూ.1.80 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ చర్యకు […]
Read Moreతూర్పుగోదావరి జిల్లా కడియంలో ఖతర్నాక్ కానిస్టేబుల్ గా పేరు తెచ్చుకున్న అక్కడ హెడ్ కానిస్టేబుల్ వైరిచర్ల ఉదయభాస్కర్ ఇటీవల ఓ వివాహితను లోబర్చుకొని ఆమె భర్తను వేధించిన ఘటన తెలిసిందే. అయితే, బాధిత భర్తకు అండగా స్థానిక వైసీపీ నాయకులు నిలవడంతో కానిస్టేబుల్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన కానిస్టేబుల్ ఉదయభాస్కర్ పై ఈనెల 29వ తేదీన కేసు నమోదు చేశారు. అయితే, అయినా కానిస్టేబుల్ కి బుద్ధి రాలేదు. అంతేకాక, […]
Read More58 మార్కులు వస్తే క్వాలిఫై కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల ప్రశ్న 56, 129లో అన్నీ కరెక్ట్ జవాబులు 68, 76లో రెండు కరెక్ట్ ఆన్సర్స్ 158వ క్వశ్చన్లో ఆన్సర్ చేయకపోయినా మార్కు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్’కీ ‘ రిలీజ్ అయ్యింది. 28న జరిగిన పరీక్ష క్వశ్చన్ పేపర్కు సంబంధించిన కీని రిక్రూట్మెం ట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు మంగళవారం విడుదల చేశారు. కీ ప్రకారం ఐదు ప్రశ్నలకు సంబంధించిన మార్కుల్లో వ్యత్యాసం […]
Read Moreగులాం నబీ ఆజాద్ కు మద్దతుగా 64 మంది కాంగ్రెస్ నేతల రాజీనామా శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి జమ్మూకశ్మీర్లో భారీ దెబ్బ తగిలింది.ఆ పార్టీకి ఇటీవలనే రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్కు మద్దతుగా జమ్మూకశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ సహా 64 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.వీరంతా కలిసికట్టుగా ఒకే రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు.తారాచంద్తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజీద్ వని, మనోహర్ […]
Read Moreగురుకులాలు, వసతి గృహాల్లో నాసిరకం భోజనం, విద్యార్థులకు అందని ద్రాక్షగా పౌష్టికాహారంఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందని ద్రాక్షగానే మిగులుతోంది. పౌష్టికాహారం అందించేందుకు నెలవారీగా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు విద్యార్థులకు దక్కడం లేదు. నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు.. నిరుపేద బాల బాలికలు చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారు […]
Read Moreపాపం పసివాడు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్నాడు. ఇంటి భోజనం దూరమై..హాస్టల్లో పెట్టే అన్నం తినలేకపోయాడు. ఆకలి బాధ భరించలేక నచ్చిన ఫుడ్ తినాలనే కోరికతో కాస్త ధైర్యం చేసి బజారుకెళ్లాడు. అక్కడ ఫాస్ట్ ఫుడ్ Fast foodతిన్నందుకు బాలుడికి పెద్ద శిక్ష వేశారు స్కూల్ టీచర్ కిషోర్(School teacher Kishore). ఖమ్మం(Khammam)జిల్లా పెనుబల్లి(Penuballi) మండలం కుప్పెనకుంట్ల(Kuppenakuntla)లోని సంక్షేమ గురుకుల పాఠశాల(Hostel)లో జరిగిన అమానుష ఘటనపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని […]
Read More