హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాసర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన పేరెంట్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ. తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లల సమస్యలపై […]
Read Moreవందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా గోదావరి (Godavari) జూలై నెలలోనే ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చే వరదలు ఈసారి జూలైలోనే (July) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వచ్చాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం […]
Read Moreఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసనల బాటపట్టారు. ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంఘీభావం ప్రకటించారు. అయితే బైంసాలో పోలీసులు అడ్డుకుంటారని […]
Read Moreతెలంగాణ (Telangana)లో రేషన్కార్డులు (Ration cards) రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్కార్డులను పునరుద్ధరి స్తారు (Restore). రేషన్కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]
Read MoreSainik School Jhansi teaching and non teaching Recruitment 2022: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధికి చెందిన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలోనున్న సైనిక్ స్కూల్ (jhansi Sainik School)… రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన 14 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీజీ(జనరల్ సైన్స్/ హిందీ/ మాథ్స్/ సోషియల్ సైన్స్/ ఇంగ్లిష్/ సంస్కృతం), ఆర్ట్ మాస్టర్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ, పీటీఐ- […]
Read Moreప్రభుత్వాలు, ప్రైవేట్ యజమాన్యం కర్మాగారాన్ని నట్టేటముంచారు…? లక్షలాది మంది కోల్పోయినఉపాధి….! సి కె న్యూస్, కామారెడ్డి నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో ఓ వైపు భారీ నిజాంసాగర్,ప్రాజెక్టు ,మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద బోధన్ లోని చక్కెర కర్మాగారం, వీటితో బోధన్ పట్టణమంతా చెరుకు రవాణాతో సాగుతున్న ట్రాక్టరు ఎడ్ల పండ్లు, ఫ్యాక్టరీ కూతలు ఎంతో సందడిగా ఉన్న బోధన్ పట్టణం, ప్రభుత్వాలు, ప్రైవేట్ యాజమాన్యం చేసిన నిర్లక్ష్యంతో నిశ్శబ్ద వాతావరణానికి కారకులయ్యారు. నిజాం చక్కెర కర్మాగారం ప్రస్తావన ఇలా […]
Read Moreకాగజ్నగర్: కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలోని 11వ తరగతి ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు అర్హులు. 2021-22లో సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 01-06-2005- 31-05-2007 మధ్య జన్మించి ఉండాలన్నారు. విద్యాలయంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులలో ఖాళీలున్నాయన్నారు. ఆగస్టు 18వ తేదీలోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వివరాల కోసం స్థానిక విద్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. 598 […]
Read Moreహైదరాబాద్: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతోన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం.. దానికి అనుబంధంగా ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశంపై అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.ఈడీ చుట్టూ.. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్సభ, […]
Read Moreపంట నష్టాన్ని ఎందుకు అంచనా వేయడం లేదు?
Read Moreకుక్కలు (Dogs) పెంపుడు జంతువులే అయినప్పటికీ అవి చాలా ప్రమాదకరమైనవి. ఇంట్లో పెంచుకునేవే కాకుండా రోడ్లపై తిరిగే ఊరకుక్కల సంఖ్యా అధికంగానే ఉంటోంది. అవి మనుషులపై ఎప్పుడు దాడి చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కుక్కలు ఎక్కు్వగా ఉన్న ఏరియాల్లో వెళ్లేందుకు పిల్లలే కాకుండా పెద్దలూ భయపడతూ ఉంటారు. వారి మధ్య నుంచి వెళ్లేందుకు భయంతో వణకిపోతారు. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే అవి మనపై దాడి చేసే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి దాడుల్లో కొందరు ప్రాణాలూ పోగొట్టుకున్న సంఘటనలు […]
Read More