జర్నలిజం అంటే అక్రిడిటేషన్ కాదు….?రిపోర్టర్ అంటే రాజకీయ బ్రోకర్ కాదు….? ఈ రోజు అక్రెడిటేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి… అక్రెడిటేషన్లు లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారట… వీరికి నాకో ప్రశ్న..? దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి ఇది తోటి రిపోర్టర్స్ చేసే వ్యాఖ్యలకు స్పందించి అడుగుతున్నాము.. కొంచం రాగద్వేషాలు లేకుండా అన్ని చోట్లా ఒకరినొకరు మనమే కలుపుకొని ఐకమత్యంగా నిలబడదాం.. […]
Read Moreదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నవోదయ స్కూళ్లు (Navodaya Vidyalaya Samiti) ఒకటి. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కూళ్లను నిర్వహిస్తారు. నోయిడా ప్రధాన కేంద్రంగా ఈ స్కూళ్ల నిర్వహణ సాగుతోంది. నవోదయ విద్యాలయ సమితి తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 1616 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు […]
Read MoreAndhra Pradesh: గుడ్డలూడదీసి కొడతా.. నన్నుకొట్టి పొలిమేర కూడా దాటలేవు.. సాధారణంగా ఇలాంటి డైలాగ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం.. అయితే రాయలసీమలో ఓ ఎమ్మెల్యే సినిమా డైలాగ్లను తలదన్నేలా పంచ్ డైలాగ్లు పేల్చాడు. నువ్వో.. నేనో.. తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్లీనరీలో హాట్ హాట్ డైలాగ్లతో హీట్ పెంచారు. ఆయనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి. ధర్మవరం పాలిటిక్స్ ఎంత గరంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఈసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ […]
Read Moreపాతికేళ్ల వయసున్న యువకులు ఇద్దరు ..కారులో ప్రయాణిస్తూ కాలి బూడిదైపోయారు. గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు.నిజామాబాద్ జిల్లా వేల్పూర్ జాతీయ రహదారి పడిగేల్ ఎక్స్ రోడ్డు దగ్గర రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ వైట్ కలర్ ఆల్టో కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న సుమంత్, అనీల్ అనే ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు.ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులు జగిత్యాల జిల్లా కోరుట్లకు […]
Read Moreలక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ రిజల్ట్స్ను ఇంటర్ బోర్డు జూన్28 ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఇంటర్బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా చాలా రోజులుగా […]
Read Moreఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది. పట్టణంలోని జెండా చెట్టు కూల్చివేతకు సంబంధించి నెలకొన్న వివాదంపై చర్చలు జరిపి ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంగా ఆయన కారుపై ముస్లిం వర్గానికి చెందిన కొందరు దాడికి యత్నించారు. అయితే అప్రమత్తమైన రాచమల్లు అనుచరులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. […]
Read Moreతెరపైకి నిజామాబాద్ టీచర్ల బిజినెస్ వ్యహారం -ఆ టీచర్ల పై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు నిరసన నల్లగొండ జిల్లాలోని దేవర కద్ర మండలం, గుంటిపల్లి గ్రామంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావేద్ అలీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు యావత్ తెలంగాణా ఉపాధ్యాయ లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ “ఉత్త”ర్వుల ప్రకారం విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులందరూ ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలనీ, అదే విధంగా స్థిర, చరాస్థుల […]
Read Moreఓ నిండు గర్భిణి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. బస్సులో పుట్టిన ఆ పిల్లవాడికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన రత్నమాల అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లేందుకు ఇంద్రవెళ్లి నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్సులో బయల్దేరింది. పురిటి నొప్పులు అధికం కావడంతో.. మాన్కాపూర్ వద్ద బస్సులోనే ఆమె పండంటి బాబుకు […]
Read Moreకొత్త లబ్ధిదారులకు రైతు బంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు అలాగే బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాఫీ లను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి […]
Read Moreహైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో చేరికలు ఒకవైపు కేడర్లో నూతనోత్తేజం నింపుతుంటే మరోవైపు నేతల మధ్య వర్గపోరు పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకున్న వారంతా గాంధీభవన్లో చేరాల్సి ఉండగా అందుకు భిన్నంగా కీలక నేతల ఇళ్లలో ఎవరికి వారుగా చేరడం గందరగోళానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన చేరికలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పీసీసీ, సీఎల్పీ, స్టార్ క్యాంపెయినర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకర్గానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్లో చేరగా మంచిర్యాల […]
Read More